యువజన సమాఖ్య ఉపాధ్యాక్షుడి గా నర్సింలు ముదిరాజ్…..
తెలంగాణ రాష్ట్ర యువజన సమాఖ్య ఉపాధ్యాక్షుడి గా నర్సింలు ముదిరాజ్ నియామకం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ యువజన సమాఖ్య ఉపాధ్యక్షుడి గా సీనియర్ జర్నలిస్ట్, మెదక్ జిల్లా, రేగోడ్ మండలo ప్యారారం గ్రామానికి చెందిన తెనుగు నర్సింలు ముదిరాజ్ ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ తెలిపారు. ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తిగా జర్నలిస్టుగా, నికార్సైన వార్తలు రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రాష్ట్రంలో ముదిరాజుల పై జరుగుతున్న అన్యాయాలు […]
Continue Reading