మట్టి వినాయకులు పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం : పటాన్ చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు

పటాన్ చెరు: మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్ చెరు పట్టణంలో నూతన మార్కెట్ సమీపంలో గురువారం మట్టి వినాయకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్ రంగులతో తయారుచేసిన వినాయకుల వల్ల నీరు కలుషితం అవుతుందన్నారు. ఇది పర్యావరణానికి కూడా ప్రమాదం అన్నారు. […]

Continue Reading

పరిమళించిన మానవత్వం….

పరిమళించిన మానవత్వం ….  పటాన్ చెరు: 72 ఏళ్లు వృద్ధురాలు రామచంద్రాపురంలో ఓ ఆశ్రమంలో ఉంటుంది . వృదురాలికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆశ్ర మం నిర్వాహకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కోవిడ్ టెస్టు చేయించుకొని , నెగిటివ్ వస్తే ఆశ్ర మానికి రావాలని , పాజిటీవ్ వస్తే రావొద్దని చెప్పి పంపారు. దీంతో ఆమె పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి కోవిడ్ టెస్టు చేయించుకోవడానికి శనివారం రాత్రి 9 గంటలకు వచ్చి కుర్చీలో కూర్చుంది . ఆపై […]

Continue Reading