పట్టణ ప్రగతి పనులతో అభివృద్ధి
రామచంద్రపురం 5వ రోజు పట్టణ ప్రగతి పనులలో భాగంగా రామచంద్రపురం డివిజన్లో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ పర్యటించారు డిబ్రిస్ ను జిహెచ్ఎంసి సిబ్బందితో,జేసీబీ,టిప్పర్లలతో దగ్గర ఉండి తొలగించడం జరిగింది.అలాగే బస్తిలో ఉన్న పిచ్చి మొక్కలను కూడా తొలగించడం జరిగింది. కిరాణా షాప్ యజమానికి దోమల నివారణలుకు ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలో ఏంటమలజీ డిపార్ట్మెంట్ ద్వారా కరపత్రం ఇచ్చి వాటి గురించి అవగాహనా కల్పించారు అలాగే నీరు నిలిచినా,ఓపెన్ డ్రైన్ లో దోమలు ఎదగకుండా స్ప్రే చేసి కెమికల్ […]
Continue Reading