పటాన్చెరు లో ఘనంగా బోనాల పండుగ
అమ్మవారిని దర్శించుకున్న శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ ఆషాడ మాస బోనాల సందర్భంగా ఆదివారం పటాన్చెరు పట్టణంలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన బోనాల పండగ కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, […]
Continue Reading