త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం…
త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం…. – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో స్మశానవాటిక నిర్వహణపై కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనిషి తన […]
Continue Reading