ప్రతి ఒక్కరు నిరుపేదలు ఆదుకోవాలి…

ప్రతి ఒక్కరు నిరుపేదలు ఆదుకోవాలి… – కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్ పటాన్ చెరు: లాక్‌డౌన్‌ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్చెరు పరిధిలో నిరుపేదలకు ఆహార పదార్థాలను, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా చిన్న ముదిరాజ్ మాట్లాడుతూ… సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ఫూర్తితో తన వంతు సాయంగా నిరుపేదలకు ఆహారపదార్ధాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్,శ్రీనివాస్, […]

Continue Reading