యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి…
యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి… – బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ పటాన్ చెరు: రైతు తాను పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ తీసుకువెళ్లగా 15 రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడం దారుణమని బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు గోస పై బిజెపి పోరు దీక్ష లో భాగంగా పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అకాల […]
Continue Reading