ఆధ్యాత్మిక బోధనల ద్వారా దేశ భక్తిని పెంపొందించ వచ్చు..

జాహీరాబాద్: కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణంలోని ఔదుంబరా అలయములో పరమ పూజ్య శ్రీ శ్రీ హవా మల్లినాధ్ మహారాజ్ ని శుక్రవారం రాత్రి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,దర్శించుకున్నారు.ప్రజలని ఆద్యాత్మక బోధన ద్వారా దేశ భక్తి ని పెంపొందించి అన్నిమతముల సారం ఒక్కటే అని అది శాంతి, మన ఐక్యత, సోదర భావం కలిగి ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశ్యంతో జై భారత్ సేవాసమితిని స్తాపించి సేవా కార్యక్రమాలతో పేద ప్రజల ని ఆదుకున్నారు అని వారి […]

Continue Reading

కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు….

పటాన్ చెరు: క్యాబినెట్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి తన సొంత నియోజకవర్గం బీదర్ కు వెళ్తున్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభాను బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద కేంద్ర సహాయ మంత్రి కి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, మండల అధ్యక్షులు ఈశ్వరయ్య‌ తదితరులు స్వాగతం […]

Continue Reading