గుర్తుతెలియని లారీ ఢీకొని ఇద్దరు మృతి…
గుర్తుతెలియని లారీ ఢీకొని ఇద్దరు మృతి… పటాన్ చెరు: గుర్తుతెలియని లారీ ఢీకొని బైక్ పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. నగరంలోని కొండాపూర్ కు చెందిన నర్సింగ్ రావు (36) ,విజయ్ (23)లు బుధవారం బైక్ పై సంగారెడ్డి వెళ్లి తిరిగి పటాన్ చెరు వైపు వస్తుండగా మండల పరిధిలోని లక్దారం గేటు వద్ద మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని […]
Continue Reading