పండ్లు మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి

 మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి – పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ఆవిష్కరణ – చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి హైదరాబాద్: సీజనల్ పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ను రాష్ట్ర హోంమంత్రి మమమూద్ అలీ ఆవిష్కరించారు. హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో  హోంమంత్రి హమూద్ అలీ తో పాటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె.రాములు ఎన్ రైప్ ను […]

Continue Reading