అరబ్‌ థీమ్‌తో బహార్ బిర్యానీ కెఫె రెస్టారెంట్‌ను లాంచ్‌ చేసిన_వకీల్‌ సాబ్‌ ఫేమ్‌ సినీ నటి అనన్య నాగళ్ల

హైదరాబాద్‌: పదేళ్ళ అనుభవం ఉన్న బహార్‌ బిర్యానీ కేఫె సిటీలో బెస్ట్‌ బిర్యానీ సర్వ్‌ చేస్తోంది. శ్రీకాంత్‌ మన్యాల 2012లో ప్రారంభించారు. ప్రధాన బ్రాంచ్‌ హస్తినాపురంలో ఉంది. వివా రాఘవ్‌, మదులిక, అపర్ణ మాధురి ప్రస్తుతం శ్రీకాంత్‌తో భాగస్వాములయ్యారు. చందానగర్‌ బ్రాంచ్‌తో మొదలుపెట్టి మరిన్ని ఫ్రాంచైజ్‌లు త్వరలో మొదలుపెట్టనుంది. క్వాలిటీ నాణ్యతతో ఫుడ్‌ అందిస్తాం పరిశుభ్రతకు టేస్ట్‌కు పెద్ద పీట వేస్తాం. అందిస్తాం మోడర్న్‌ సమకాలీన అరబిక్‌ థీమ్‌ రెస్టారెంట్‌. ఫ్యామిలీస్‌ యంగ్‌స్టర్స్‌ ఆంబియెన్స్‌లో కంఫర్ట్‌గా ఫీలవుతారు. […]

Continue Reading

చీకట్లు అన్నచోట వెలుగులు నింపాం – మంత్రి కేటీఆర్

చీకట్లు అన్నచోట వెలుగులు నింపాం – మంత్రి కేటీఆర్ -1.39 లక్షల సర్కారు ఉద్యోగాలిచ్చాం – ప్రైవేటు రంగంలో 2.2 లక్షల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు , 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి – రైతుబంధు , మిషన్ భగీరథ – కాకతీయ దేశానికే ఆదర్శం – దళితబంధు అమలుచేసి తీరతాం. – ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ – ఏడేళ్ళలో 230 కోట్ల మొక్కలు నాటాం. – దారిద్ర్య రేఖకు దిగువన ఎవరూ లేకుండా […]

Continue Reading

కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఆరంభం – ప్రారంభోపన్యాసం చేసిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్

పటాన్‌చెరు: కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) ని ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ ఘనంగా ప్రారంభించారు. విధాన నిర్ణేతలకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు, దార్శనికతలను అందించాలనే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఓ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు అధ్యక్షుడిగా ఎదిగే వరకు జరిగిన ముఖ్య పరిణామాలు, ఎదుర్కొన్న సవాళ్ళను వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు […]

Continue Reading

కన్నుల పండువగా సాగిన శ్రావణమాసం బోనాల ఉత్సవాలు..

హైదరాబాద్: శ్రావణమాస బోనాల ఉత్సవాలలో బోనం ఎత్తిన శ్రీమతి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి. శ్రావణమాస బోనాల ఉత్సవాలు కేశవనగర్, గౌలిదొడ్డిలో బస్తీ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బిజెపి యువమోర్చ రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ శ్రీమతి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కోలాహలం, పోతురాజుల నృత్యాలు, డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

ప్ర‌ముఖ తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌పై ఫోటో ఎగ్జిబిషన్ …

హైదరాబాద్: భార‌త స్వాతంత్య్రోద్య‌మం, అలాగే హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడిన ప్ర‌ముఖ తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర యోధులపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన రీజనల్ ఔట్‌రీచ్‌ బ్యూరో (ఆర్.ఒ.బి.) ఆధ్వ‌ర్యంలో మాదాపూర్ శిల్పారామం(హైద‌రాబాద్‌)లో ఆగ‌స్టు 13 నుంచి 17 వ‌ర‌కు ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. విదేశీ పాల‌న నుంచి భార‌త‌దేశాన్ని విముక్తి చేయ‌డానికి స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు చేసిన త్యాగాలు, పూర్వ హైద‌రాబాద్ సంస్థానంలో నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడి హైద‌రాబాద్ […]

Continue Reading

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశం ఏబీజేఎఫ్ కోర్ కమిటీ

హైదరాబాద్ జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు రాజేష్ హాజరయ్యారు , ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ , దేశం లో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో దిగ్విజయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నామని తెలిపారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ […]

Continue Reading

రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే …

పటాన్ చెరు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ   ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు. మండలం ముత్తంగి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి గత కొంత కాలంగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా, రెండు లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరైంది. ఈ మేరకు గురువారం సాయంత్రం నరసింహారెడ్డి కుటుంబీకులకు […]

Continue Reading

22 నుంచి తాజ్ కృష్ణ లో సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్…

హైదరాబాద్ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని వర్థమాన నటి స్నేహల్ కామత్,పావనిలు అన్నారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాఖీ స్పెషల్ పేరుతో నిర్వహించనున్న సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ను మోడల్స్ ఆవిష్కరించారు. కలకత్తాకు చెందిన ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.   హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జులై 22 ,22,23 వ తేదీ […]

Continue Reading

నిజాంపేట్ చిన్నారుల ఆలోచనలకు ఫిదా : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రభుత్వ రంగం సంస్థలు , స్వచ్చంధ సంస్థలతో పాటు ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు .పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వడంతో మొక్కల పెంపకం జోరుగా సాగుతుంది .హైదరాబాద్ నిజాంపేట్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి రాంబాబు చల్లా, ప్రవీణ దంపతుల పిల్లలు ఇంటి ప్రాంగణాన్ని నర్సరీగా మార్చారు. స్థానిక శ్రీరాం స్కూల్‌లో దిశిత ఏడవ తరగతి , తమ్ముడు సహర్ష్ […]

Continue Reading

గీతంలో ఘనంగా విజేతల దినోత్సవం – విద్యార్థులకు నియామక పత్రాల అందజేత

పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మశీ, స్కూల్ ఆఫ్ సైన్స్ లు శుక్రవారం సంయుక్తంగా విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డే) ఘనంగా నిర్వహించాయి. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన ఇంజనీ లింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, సైన్స్ విద్యార్థులకు నియామక పత్రాలను అందజేశాయి. 2020-21 విద్యా సంవత్సరంలో దాదాపు 165 దేశీయ, బహుళ జాతి కంపెనీలు హైదరాబాద్ గీతమ్ లో ప్రాంగణ […]

Continue Reading