ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి – కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలి… – కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పటాన్ చెరు: కరోనా కట్టడి కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం సింఫనీ పార్క్ హోమ్స్ దగ్గర ఉన్న అకాడమిక్ హైట్స్ స్కూల్ లో కాలనీవాసులు తమ సొంత నిధులతో ఏర్పాటు చేసిన కోవిడ్ టీకా కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్ పూర్ ఎంపీపీ ఈర్ల […]
Continue Reading