ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం – కార్పొరేటర్ హమీద్ పటేల్

శేరిలింగంపల్లి : ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహలను పూజించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పాడాలని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. గురువారం రోజు కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొన్ని కాలనీలు, బస్తీలలో జీహెచ్ఎంసి సహకారంతో జరిగిన ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణి కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి, పర్యావరణ […]

Continue Reading

మట్టి వినాయకులు పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం : పటాన్ చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు

పటాన్ చెరు: మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్ చెరు పట్టణంలో నూతన మార్కెట్ సమీపంలో గురువారం మట్టి వినాయకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్ రంగులతో తయారుచేసిన వినాయకుల వల్ల నీరు కలుషితం అవుతుందన్నారు. ఇది పర్యావరణానికి కూడా ప్రమాదం అన్నారు. […]

Continue Reading

నిజాంపేట్ చిన్నారుల ఆలోచనలకు ఫిదా : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రభుత్వ రంగం సంస్థలు , స్వచ్చంధ సంస్థలతో పాటు ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు .పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వడంతో మొక్కల పెంపకం జోరుగా సాగుతుంది .హైదరాబాద్ నిజాంపేట్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి రాంబాబు చల్లా, ప్రవీణ దంపతుల పిల్లలు ఇంటి ప్రాంగణాన్ని నర్సరీగా మార్చారు. స్థానిక శ్రీరాం స్కూల్‌లో దిశిత ఏడవ తరగతి , తమ్ముడు సహర్ష్ […]

Continue Reading