త్వరలో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం ఎమ్మెల్యే జిఎంఆర్

త్వరలో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం ఎమ్మెల్యే జిఎంఆర్   పటాన్చెరు నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ సి జి ఎం దశరథ రెడ్డి, జనరల్ మేనేజర్ బలరాం రాజులతో కలిసి పట్టణంలో […]

Continue Reading