వివేకానందున్నీ ఆదర్శంగా తీసుకోవాలి – గజ్జల యోగానంద్

మనవార్తలు, శేరిలింగంపల్లి : నేటి యువత స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని గజ్జెలు యోగానంద్ పిలుపునిచ్చారు.స్వామి వివేకానందులంటే ఒక చైతన్యస్ఫూర్తి. ఒకప్పుడు మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహావీరులెందరికో ఆయన ఆదర్శమని, నేటి రోజుల్లో లక్ష్యం కోసం శ్రమించే యువతరం గుండెల్లో ఆయన నిత్యం రగిలే జ్వాల అని తెలిపారు. ఎప్పుడో సుమారు 130 ఏళ్ల కిందట అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో వివేకానందులు చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే […]

Continue Reading

ఘనంగా హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం

– 29 విభాగాల్లో అవార్డులు అందించిన హై బిజ్ టీవీ మనవార్తలు ,శేరిలింగంపల్లి : వైద్యో నారాయణో హరిః అంటే వైద్యులు దేవుడితో సమానం అని అర్థం. తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రాణ రక్షకులుగా, సలహాదారులుగా, శ్రేయోభిలాషులుగా రోగులకు అండగా నిలుస్తారు. తమ వృత్తినే దైవంగా భావించి సేవ చేస్తారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వైద్యులు తమ అమూల్యమైన సేవలను అందించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. అలాంటి డాక్టర్లను హై […]

Continue Reading

తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్ మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. […]

Continue Reading

గుల్ మోహర్ పార్క్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ లో గల గుల్ మోహర్ పార్క్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం నూతన కార్యవర్గాన్ని 18 వ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సునీల్ సింగ్, బషీరుద్దీన్ అహ్మద్ లు ఎన్నికల అధికారులుగా వ్యవహారించి నూతన కమిటీని ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగా షేక్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా మోహన్ రావు, రఘువరన్, సతీష్, టి.వి.రావు లు, ప్రధాన కార్యదర్శి గా నిరంజన్ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా శేఖర్ రావు, విశ్వనాథం,వెంకటేశ్వర్లు,నాగన్న, […]

Continue Reading

ఉత్తమ అవార్డ్ అందుకున్న దేవేందర్ రెడ్డి

శేరిలింగంపల్లి : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలందించినoదుకు గాను శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. దేవేందర్ రెడ్డి ఉత్తమ సేవా అవార్డ్ ను 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదివారం రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ అవార్డ్ తనలో ఉత్సాహన్నీ, ప్రోత్సాహన్నీ నింపిందని మరింత భాద్యత తో పని చేస్తానని ఆయన […]

Continue Reading