ప్రజలకు జవాబుదారీగా పని చేయండి_ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, […]

Continue Reading

జనహృదయ నేత తారకరామరావు జన్మదిన వేడుకలు

రామచంద్రపురం లో రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రామచంద్ర రెడ్డి నగర్ కాలనీ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హరితహారంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ తో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు పరమేష్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలో భారతి నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్స్ సొసైటీలో […]

Continue Reading