Hyderabad

త్వరలో పూర్తి స్థాయిలో బీఎస్పీ కమిటీలు ఎస్సి ఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్రారం శంకర్

పటాన్ చెరు:

పటాన్ చెరు త్వరలోనే పూర్తి స్థాయిలో బీఎస్పీ కమిటీలు ఎస్సీ ఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో జిల్లా మండల స్థాయి కమిటీలు వేణు ఉన్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన్ బాబు. ప్రముఖ గాయకుడు మాస్టర్ జి. దశరథ్. కుమార్ తదితరులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago