పటాన్ చెరు:
పటాన్ చెరు త్వరలోనే పూర్తి స్థాయిలో బీఎస్పీ కమిటీలు ఎస్సీ ఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో జిల్లా మండల స్థాయి కమిటీలు వేణు ఉన్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన్ బాబు. ప్రముఖ గాయకుడు మాస్టర్ జి. దశరథ్. కుమార్ తదితరులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…