Telangana

కోర్టును ప్రారంభించాలని ఎమ్మార్వో కు వినతి

మనవార్తలు, శేరిలింగంపల్లి :

అల్లాదుర్గము కు మంజూరైన కోర్టు ను వెంటనే ప్రారంభించాలని తహశీల్దార్ వేంకటేశ్వర్లు ద్వారా జిల్లా కలెక్టర్ కు అల్లాదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో. వినతి పత్రాన్ని సమర్పించారు. సాధన కమిటీ అధ్యక్షులు కే బ్రహ్మం మాట్లాడుతూ అల్లాదుర్గం రేగోడు, టేక్మాల్, పెద్ద శంకరంపేట పాపన్నపేట తదితర మండలాల కోసం నూతనంగా జూనియర్ కోర్టును మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ రెండు నెలలు కావస్తున్న ఇప్పటివరకు ప్రారంభించకపోవడం చాలా ఇబ్బంది కరం, ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా అల్లాదుర్గం మండల కేంద్రంలో కోర్టు ను వెంటనే ప్రారంభించాలని, పెండింగ్ కేసులు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ,రితీష్ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago