-అజాదీ కా అమృత్ లో భాగంగా 2 కే రన్
-ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు 2 కే
పటాన్చెరు :
దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ‘ అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2 కే రన్ నిర్వహించినట్లు ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, నెహ్రూ యువకేంద్ర యూత్ సభ్యులు అజయ్ యాదవ్ అన్నారు . మంగళవారం నెహ్రూ యువకేంద్ర యూత్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి ఇస్నాపూర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలసి ఒకే రన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాఫిక్ ఎ రాములు . ఇస్నాపూర్నర్పంచ్ బాలమణి . ఉపసర్పంచ్ శోభ , ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం , గ్రామ పంచయతీ కార్యదర్శి హరిబాబు లు పాల్గొన్ని 2 కే రన్ ను ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ప్రతీ ఒక్కరు ఆరోగ్యం కోసం నిత్యం యోగా , వ్యాయామం చేయాలని సూచించారు . వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ జెడ్పీ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం స్పందన , విద్యార్థులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…