మాస్కే శ్రీరామ రక్ష….

మాస్కే శ్రీరామ రక్ష…. -డాక్టర్ జీవీఎస్‌ రావు హైదరాబాద్ సిి : భౌతిక దూరం పాటించడంతో పాటు… మాస్క్ ధరించడంతోనే కరోనా గోలుసును తెంపవచ్చని డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు . హైదరాబాద్ ఎంజీబీఎస్, కాచీగూడ రైల్వే స్టేషన్ , కేపీహెచ్‌బీ బస్టాండ్‌లో డాక్టర్ రావూస్ ఈఎన్‌టీ ఆసుపత్రి ,హైదరాబాద్‌ ఈఎన్‌టీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా వలస కూలీలకు, ప్రయాణీకులకు ఉచితంగా మాస్కులు , వాటర్‌ బాటిల్స్‌, ఆహార పదార్థాల […]

Continue Reading

గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ …

గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ … -అర్జిత సేవలు నిలిపివేత పటాన్‌చెరు: పటాన్ చెరు మండల పరిధిలోని గణేష్ గడ్డ దేవస్థానంలో ఓ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడంతో సోమవారం నుండి అర్జిత సేవలు నిలిపివేసినట్లు సమాచారం.ఈ విషయం పై ఆలయ ఈఓ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు . అయితే ఓ అర్చకుడి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన అర్చకులు భయంలో పడ్డారు . ఎక్కడ వారు కూడ కరోనా […]

Continue Reading
కో హెల్ప్ యాప్ ,corona co help, kalicharan ias

కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం లాంటింది -కాళీ చరణ్

కరోనా పేషంట్లకు కో హెల్ప్ యాప్ ఓ వరం …. -కాళీ చరణ్ హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్ నుంచి క్రిమేషన్ వరకు అన్ని రకాల సర్వీసులు అందించేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. కరోనా రోగులకు సహాయం అందించేందుకు కో హెల్ప్ యాప్ ను ,వెబ్‌సైట్‌ను సాగర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ సంస్థ రూపొందించింది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్‌ బెడ్స్, అంబులెన్స్‌, ఆక్సిజన్ ఫెసిటిటీ,రెమిడెసివర్ వంటి మెడికల్ ఫెసిలిటీస్‌ సమాచారం యాప్‌లో అందుబాటులో […]

Continue Reading

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి… – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు పటాన్ చెరు: రైతులు ధాన్యం అమ్మడానికి తీసుకొని వచ్చే ముందు ఎండబెట్టి తేమశాతం 17 వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా తేమ […]

Continue Reading

రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని చిన్న మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, లియకత్ అలీ, అజ్మత్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే…

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే… – ప్రారంభమైన కోవిడ్ వైద్యసేవలు – అందుబాటులోకి ఆక్సిజన్ పడకలు – ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పటాన్ చెరు: పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు ప్రారంభమైనట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా 70 ఆక్సిజన్ సదుపాయం గల పడకలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం వైద్యులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. […]

Continue Reading
TAX

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్…

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్… హైదరాబాద్: ఇంకా ఐటీ రిటర్న్స్ చెయ్యలేదా…? మరేం పరవాలేదు. ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచడం జరిగింది. దీనితో మీరు ఆలస్యం అయినా చింతించకర్లేదు. కేంద్రం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచుతూ […]

Continue Reading
Nomula bhagath, TRS, Telangana, Telugu news

TRS : సాగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం…

సాగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం…. నల్గొండ జిల్లా… TRS : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్(TRS) పార్టీ సత్తా చాటింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలు కంటే మిన్నగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ […]

Continue Reading

హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు..

హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు.. హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌ నందినగర్‌లో మరోసారి ఆకతాయిలు రెచ్చిపోయారు. అకారణంగా ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. ఇదేంటని అడిగేందుకు వెళ్లిన వారి స్నేహితులపై రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దుండగుల దాడిలో కొరియోగ్రాఫర్‌తో పాటు ఆర్ట్ డైరెక్టర్‌లకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 20 మంది దాడిలో పాల్గొన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా నందినగర్ గ్రౌండ్స్‌లో […]

Continue Reading

మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ బర్తరఫ్..

మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ బర్తరఫ్.. హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. రైతుల ఆరోపణలు, కలెక్టర్‌ నివేదికను పరిగణలోకి తీసుకుని ఈటలను సీఎం మంత్రివర్గం నుండి తొలగించారు. నిన్న(శనివారం)నే ఈటలను ఆరోగ్యశాఖ నుండి తొలగించిన విషయం తెలిసిందే.

Continue Reading