హైదరాబాద్ లో లోఓబాక్స్ కియోక్స్ ప్రారంభం

హైదరాబాద్:   టాలీవుడ్ సెలబ్రెటీల సందడే సందడి ..ఆకట్టుకున్న ఫ్యాషన్ షో అందాల తారల తళకులు మధ్య లోఓబాక్స్ హైదరాబాద్ మొదటి ఫిజికల్ కియోస్క్ ప్రారంభమైంది. పలు విదేశాల్లో ప్రాచుర్యం పొందిన బ్యూటీ కాస్మోటిక్ ఉత్పత్తలను దేశీయ మార్కెట్లోవినియోగదారులకు అందించేందుకు జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ,లోఓబాక్స్ కియోస్క్ లాంచ్ పార్టీ తారల సందడితో కళకళలాడింది. ప్రత్యేక అతిధిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిప ల్ సెక్రటరీ జయే ష్ రంజన్, నటుడు విశ్వక్ […]

Continue Reading

హైలైఫ్‌” లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన సినీ కథానాయికి : అనన్య

హైద్రాబాద్: మల్లేశం, ప్లేబ్యాక్‌, వకీల్‌ సాబ్‌ చిత్రాల ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి అనన్య నాగల్ల నగరంలో సందడి చేశారు. భాగ్యనగర ఫ్యాషన్‌ వస్త్రాభరణాల ప్రియులకు సరికొత్త డిజైన్‌ ఉత్పత్తులను అందించేందు ఏర్పటు చేస్తున్నా “హైలైఫ్‌” లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ కథానాయికలు అనన్య, యశ్నచౌదరితోపాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ పాల్గొని తళుక్కమని మెరిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షో […]

Continue Reading

కష్టపడండితే మంచి అవకాశాలు ఉంటయి – డికె అరుణ

శేరిలింగంపల్లి : పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని, యువతకు, మహిళలకు పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ అన్నారు. తనను మర్యాద పూర్వకంగా కలిసిన బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందా నగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి లు కలిసి ఆమే సలహాలు తీసుకున్నారు. కొద్ది తేడాతో ఓడినా భవిష్యత్తులో దానిని పునాదిగా చేసుకొని ఇంకా జనాల్లో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర […]

Continue Reading

చీకట్లు అన్నచోట వెలుగులు నింపాం – మంత్రి కేటీఆర్

చీకట్లు అన్నచోట వెలుగులు నింపాం – మంత్రి కేటీఆర్ -1.39 లక్షల సర్కారు ఉద్యోగాలిచ్చాం – ప్రైవేటు రంగంలో 2.2 లక్షల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు , 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి – రైతుబంధు , మిషన్ భగీరథ – కాకతీయ దేశానికే ఆదర్శం – దళితబంధు అమలుచేసి తీరతాం. – ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ – ఏడేళ్ళలో 230 కోట్ల మొక్కలు నాటాం. – దారిద్ర్య రేఖకు దిగువన ఎవరూ లేకుండా […]

Continue Reading

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదు ….

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదు …. – అధికారులు అడ్డుకోబోయిన నాయకులు హైదరాబాద్ : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో గల మార్తాoడ నగర్ లో నిర్మాణం పూర్తయిన అక్రమ నిర్మాణాలను, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ల లో రెండు, మూడు, నాలుగు స్లాబ్ లు, గోడలను జేసీబీ, గ్యాస్ కట్టర్లత్ కూల్చి వేశారు. జి.హెచ్.ఎం.సి, అధికారులు రామచంద్రాపురం ఏసీపీ, స్వామి నాయక్, శేరిలింగంపల్లి ఏసీపీ స్వప్న రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ లు […]

Continue Reading

వలస కార్మికురాలికి అంత్యక్రియలు నిర్వహించినఎండీఆర్ ఫౌండేషన్

పటాన్ చెరు: మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా రూపాంతరం చెందిన నేటి పరిస్థితుల్లో ఎండీఆర్ ఫౌండేషన్ మానవతా కోణంలో సేవ చేస్తోంది. మరణించిన తరువాత దగ్గరి వారు కూడా ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చినప్పుడు నాకెందుకులే అనుకునే రోజులివి. కానీ పటాన్ చెరు కేంద్రంగా జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నఎండీఆర్ ఫౌండేషన్ మాత్రం అనాధలకు అన్నీ తానై ఆదుకుంటుంది. తాజాగా ఒరిస్సా నుండి వలస వచ్చి చనిపోయిన ఓ మహిళకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించింది ఎండీఆర్  […]

Continue Reading

అక్రమ నిర్మాణాలపై అధికారుల కొరడా…

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని శ్రీరాం నగర్ బి బ్లాక్ లో ఎస్.బి.ఐ గల్లీ రెండో లెఫ్ట్ లో రెండు సంవత్సరాల క్రితం పూర్తయిన అక్రమ నిర్మాణాన్ని, మరో బిల్డింగ్ లో రెండు స్లాబ్ లు, గోడలను జేసీబీ, గ్యాస్ కట్టర్లత్ కూల్చి వేశారు. జి.హెచ్.ఎం.సి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు వేరు, వేరు గా కూల్చివేతల్లో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించేది లేదని అధికారులు తెలిపారు.

Continue Reading

భరతమాత సేవలో తరించిన కర్మయోగి అటల్ బిహారి వాజ్ పేయి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని వాజపేయి చిత్ర పట్టనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జాతీయత, ఉదాత్తత, మానవత కలగలిసిన మేరుశిఖరమని […]

Continue Reading

గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం

శేరిలింగంపల్లి : మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు స్థానిక బిజెపి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పై చేసిన దాడిని నిరసిస్తూ సోమవారం రోజు మాదాపూర్ డివిజన్ కాoటెస్టెడ్ కార్పొరేటర్ గంగల రాధాకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఖానామేట్ చౌరస్తాలో మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం రాధా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన నీకు అంత అధికారం మదం అహంకారం గర్వం ఉండకూడదని,అలాగే పార్లమెంట్ […]

Continue Reading

కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు….

పటాన్ చెరు: క్యాబినెట్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి తన సొంత నియోజకవర్గం బీదర్ కు వెళ్తున్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభాను బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద కేంద్ర సహాయ మంత్రి కి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, మండల అధ్యక్షులు ఈశ్వరయ్య‌ తదితరులు స్వాగతం […]

Continue Reading