చిన్నారిపై టెన్త్ విద్యార్థి అత్యాచారయత్నం…

 ఖమ్మం  ఖమ్మం జిల్లా కుసుమంచిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది.ఓ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి మూత్రశాలకు వెళ్లగా అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి (15) చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు.ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలియచేయడంతో వారు మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

Continue Reading

యూపీలో రైతుల దుర్మరణం- పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట….

ఖమ్మం : సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 10 నెలల నుండి ఆందోళన నిర్వహిస్తున్న రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖిం పూర్ ఖీరి జిల్లాలో జరిగిన ఒక ఘటనలో రైతులు కొంత మంది దుర్మరణం చెందటం పాలకుల రాక్షసత్వానికి పరాకాష్ట అని , జెమిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్ .హెచ్. పి. ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రునాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు . లఖింపూర్ ఖిరి […]

Continue Reading

టీడీపీని లేకుండా చేయడమే పవన్, జగన్‌ల కుట్ర: హర్షకుమార్

  మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కులం ప్రాధాన్యత లేదని చెప్పి.. ఇప్పుడు కులాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్, సీఎం జగన్, బీజేపీలు బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళుతున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లను పక్కన పెట్టేందుకు యత్నిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే పవన్, సీఎం జగన్‌ల కుట్రని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ పర్యటనకు ఒప్పుకోమని చెప్పిన ప్రభుత్వమే హైప్ […]

Continue Reading

తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్నారా?.. తప్పనిసరిగా ఇవి ఉండాల్సిందే!

తిరుమల: సామాన్య భక్తులకు సైతం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కల్పించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్వదర్శనం టికెట్ల కోటాను పునరుద్ధరించగా.. ఇటీవల ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు భక్తులు టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు సూచనలు చేసింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. కొవిడ్‌ వ్యాప్తి నివారణలో […]

Continue Reading

అకౌంటింగ్లో ఆధునిక ధోరణులపై గీతమ్ జాతీయ సదస్సు…

హెదరాబాద్ ఇండియన్ బ్యాంక్ సౌజన్యంతో , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచీబీఎస్ ) ‘ అకౌంటింగ్లో ఆధునిక ధోరణులు ‘ అనే అంశంపై ఒకరోజు జాతీయ ఈ సదస్సును ఈనెల 29 న నిర్వహించనున్నట్టు సమన్వయకర్త జీఆర్కై ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . భవిష్యత్తు అకౌంటింగ్ ప్రక్రియలు , అధునాతన మార్పులను స్వీకరించడానికి అకౌంటింగ్ నిపుణులు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు . అకౌంటింగ్లో […]

Continue Reading

అక్టోబర్ 31న జరగబోయే మాలమహానాడు ప్లీనరీ మహాసభను విజయవంతం చేయండి

కరపత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఖమ్మం : అక్టోబర్ ముప్పై ఒకటి న హైదరాబాద్లో నిర్వహించే మాలమహానాడు జాతీయ ప్లీనరీ సభను విజయవంతం చేయాలని కోరుతూ సంబంధించిన పాంప్లెట్ను నగరంలో అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు కందుల ఉపేందర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు . దళితుల సమగ్రాభివృద్ధికి , సాధికారత ఐక్యత లక్ష్యంగా ఈ ప్లీనరీ సభను […]

Continue Reading

దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతం – మంత్రి శ్రీ కేటీఆర్

హైదరాబాద్ చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన భారత ప్రభుత్వ జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్ గార్లను చేనేత మంత్రి కేటీఆర్ గారు అసెంబ్లీ లోని తన ఛాంబర్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు మాట్లాడుతూ తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరుప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహితులకు శుభాకాంక్షలు […]

Continue Reading

ప్రియాంకా గాంధీ ని అరెస్ట్ చేయడం దుర్మార్గం

విజయవాడలో జోరు వర్షంలోనూ కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన తక్షణమే నల్ల చట్టాలు రద్దు చేయాలి – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ విజయవాడ : రైతులను పరామర్శించేందుకు, బీజేపీ నాయకత్వాన్ని ఎండగట్టేందుకు, మోడీ, షా, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నించేందుకు వెళ్లిన ప్రియాంకా గాంధీని అరెస్ట్ చేయడం అన్యాయం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలాజనాథ్ అన్నారు. ప్రియాంకా గాంధీని అరెస్టు చేయడాన్ని […]

Continue Reading

సీఎం జగన్ కు బహిరంగ లేఖ

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు బహిరంగ లేఖ విడుదల చేశారు. వ్యవసాయం, సాగునీటి రంగాలను జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. దసరా వస్తున్న రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వని దద్దమ్మ, చెతగాని ప్రభుత్వమని అన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి కాకుండానే రాష్ట్రాన్ని ముద నష్టం చేసేశారని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన దిక్కుమాలిన ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను దోచుకుంటున్నారు…

Continue Reading

బతుకమ్మ చీరాల పంపిణి చేసిన భారతి నగర్ కార్పొరేటర్

రామచంద్రపురం సోమవారం డివిజన్ పరిధిలోని ఎమ్ ఐ జి కాలనీ లోని బతుకమ్మ చీరాల పంపిణి చేశారు స్వశరాష్ట్రం లో పండుగ లకు ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తున్నదని ,సీఎం కెసీఆర్ బతుకమ్మ పండుగ ను రాష్ట్రా పండుగ గా గుర్తించారని కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  అన్నారు. ఈరోజు భారతి నగర్ డివిజన్ ఎం.ఐ. జి కాలనీ లో పలు మహిళ సంఘాల తో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమనికి కార్పొరేటర్ గారు పాల్గొన్నారు. మాట్లాడుతూ సంపన్నులతో […]

Continue Reading