దేశంలోనే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ – చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
మనవార్తలు ,పటాన్చెరు: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హనుమంతుని గుడి లేని గ్రామం, సంక్షేమ పథకాలు అందని ఇల్లులేవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారని అందుకే ఆయన దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడని చిట్కుల్ గ్రామ సర్పంచ్ మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం మూడు రోజుల పండగగా నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం నుంచి సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎంఎం యువసేన, తెరాస నాయకులు కలిసి […]
Continue Reading