మన వార్తలు , రామచంద్రాపురం :
రామచంద్రాపురం మండలం తెల్లాపుర్ మున్సిపాలిటీలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాటం చేసిన 18 వ శతాబ్దంలో వడ్డే ఒబాన్న 215 జయంతి వేడుకలు తెల్లాపుర్ లో ఘనంగా వడ్డెర కులస్తులు నర్సింహ యాదయ్య శ్రీనివాస్ రాజు నిర్వహించిన కార్య్రమంలో ముఖ్య అతిథులు గా తెల్లాపూర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు కౌన్సిలర్ భరత్ నాయకులు మాజీ ఎం పి పి ఉప అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ కృష్ణ పి ఏ సీ చైర్మన్ లు పాల్గొని మాట్లాడుతూ వడ్డే ఓబాన్న మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు 18 వ శతాబ్దంలో ప్రజలకు మరియు రైతులకు వతిరేకంగా ప్రవేశ పెట్టిన కిస్తు కట్టాలని ఇబ్బంది పెట్టే వారు . బ్రిటిష్ వారు ప్రవేశ పెట్టిన కిస్థు కు వతిరెకంగా గెరిల్లా యుద్ద విరుడుగా 6000 వేల మంది తో సైన్యం ఏర్పడుచుకొని సైన్యోది పతిగా బ్రిటిష్ వారి పైన యుద్దం చేసి బ్రిటిష్ ని గడ గడ లదించిన వక్తి వెడ్డే ఒబన్న. ఇలాంటి వాక్తి గురుంచి తెలియ చేసే బాధ్యత నాయకులు పైన ఉన్నది. ఐ కార్యక్రమంలో పాల్గొన్నవారు బుచ్చి రెడ్డి , నావరి శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ రెడ్డి పర్స రాములు , దర్శన్ మరియు వడ్డెర కులస్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…