గుమ్మడిదల
ప్రతి పేదవాడికి నేనున్నా అంటూ ఆపదలో ఉన్నవారికి అదుకొంటూ సాయం అడిగిన వారికి సాయంగా నిలుస్తూ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిట్కుల్ సర్పంచ్ నీలం మధు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సంపంగి జములమ్మ భర్త లక్ష్మయ్యల కుమారులు ఇద్దరు గత నెల క్రితం నరసింహ, సంతోష్ అనే యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే తన భర్త అయినటువంటి లక్ష్మయ్యకు కాళ్లు చేతులు పడిపోయాయి .
ఆపదలో ఉన్నారని తెలుసుకున్న ఎన్ఎంఎం యువసేన సభ్యులు సర్పంచు నీలం మధు కు తెలపడంతో వెంటనే వారికి సహాయంగా 5000 రూపాయలు పంపించారు ఎన్ఎంఎం యువసేన సభ్యులు లక్ష్మయ్య ఇంటికి వెళ్లి 5000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు కావలి ఐలేష్, యువ నాయకులు వడ్డే రాజు, బాల్రాజ్, పాండు, శ్రీనివాస్, మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…