పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సమాజంలో శాంతిని నెలకొల్పి మనుషుల మధ్య కుల,మత,వర్ణ,వర్గలకు అతీతంగా శాంతి సౌభ్రతృత్వంను నెలకొల్పుతున్న నవభారత్ నిర్మాణ చేస్తున్న కృషి అభినందనీయమని వక్తలు అన్నారు .సంగారెడ్డి జిల్లా కేంద్రం ఇస్లామిక్ సెంటర్లో సద్భావన ఫోరం ఆధ్వర్యంలో విద్య,వైద్య,ఆరోగ్య, సామాజిక సేవా రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ,సంస్థలకు అవార్డులను అందించారు .సమాజంలో శాంతిని నెలకొల్పే సంస్థలు ,వ్యక్తుల గుర్తించి అవార్డులు ,ప్రసంశ పత్రాలతో సత్కరిస్తుందని సంస్థ నిర్వహకులు మొయిజొద్దిన్ తెలిపారు .సమాజ సేవ చేస్తూ గత ఐదు సంవత్సరాలుగా ప్రజలను చైతన్య పరిచే సమాజహితమైనకార్యక్రమాలు నిర్వహిస్తున్న నవ భారత్ నిర్మాణ్ యువ సేన తరపున తనకు అవార్డు లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని మెట్టు శ్రీధర్ అన్నారు . తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి అవార్డుతో సత్కరించడం తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు .తాను సైతం సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్ప బలమే తనను సమాజసేవ వైపు నడిపించిందన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ విజయ లక్ష్మీ,హెడ్ మాస్టర్ అశోక్ గొల్లపల్లి, ద్రాక్షయణి సంస్థ అధ్యక్షులు సాధిక్ అహ్మద్ ,వెంకటేశ్వర్లు, యువజన సంఘాల సమితి కూన వేణు రాచర్ల ,భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…