శేరిలింగంపల్లి:
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఈ నెల 23, 24 తేదీలలో రెండురోజుల పాటు జరగనున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసి, తమ మద్దతు తెలపాలని కోరుతూ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ హక్కుల సాధన కమిటీ సభ్యులు వడ్ల సుదర్శన చారి, కంజర్ల కృష్ణమూర్తి చారి, బచ్చల పద్మ చారి, పొన్నాల శ్యామ్ చారి,రాజేందర్ చారి లు బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రావణ్ కుమార్ లను సన్మానించారు.
రాష్ట్ర విశ్వబ్రాహ్మణులoదరూ ఇందిరా పార్కు వద్ద జరగనున్న రిలే నిరాహార దీక్ష కు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…