శేరిలింగంపల్లి :
గణేష్ నవరాత్రుల్లో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనిలో వార్డ్ మెంబర్ నిర్మల,శ్రీ గణపతి మహిళా స్వశక్తి సంఘం, కాలనీ వాసుల ఆధ్వర్యంలో నెలకిల్పిన గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 11 రోజుల పాటు నిత్యం వివిధ పూజా కార్యక్రమాలతో పాటు పిల్లలకు పెద్దలకు గేమ్స్ నిర్వహించి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, బిసి సంఘం నాయకులు భేరి రాంచందర్ యాదవ్, నర్సింలు ముదిరాజ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్, మియాపూర్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఇలియాజ్ షరీఫ్, బీజేపీ కాంటెస్టెడ్ కార్పోరేటర్ రఘునాథ్ యాదవ్, నాయకులు కృష్ణ గౌడ్, రాజేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, కాలనీ వాసులు రామకృష్ణ, శ్రీకాంత్, సంఘం సభ్యులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…