Hyderabad

పారిశుద్ధ్య సిబ్బందికి కేటీఆర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

నూతన సంవత్సరం రోజు శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని రాయదుర్గం లో నిర్మించిన ప్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు కేటీఆర్, మహబూబ్ అలీ, సబితాఇంద్రారెడ్డి, తలసానిశ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ లు మహేందర్ రెడ్డి, వాణీదేవి, ఎమ్మెల్యేలు గాంధీ, ముఠా గోపాల్ , స్థానికి కార్పొరేటర్లు, గ్రేటర్ అధికారుల సమక్షంలో శేరిలింగంపల్లి పారిశ్యుద్ద విభాగం అధికారులు డాక్టర్ రవి కుమార్, శానిటేషన్ సూపవైజర్ జలందర్ రెడ్డి ల సమక్షంలో న్యూ ఈయర్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి సర్కిల్ 20 సిబ్బందిని కేటీఆర్ అభినందించారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago