మనవార్తలు ,పటాన్చెరు:
కార్మికులకు ఎలాంటి ఆపద వచ్చిన నేను ఉన్నానంటూ ,కార్మికులకు అండగా నిలుస్తా అంటూ జనకార్మిక సమితి అధ్యక్షులు జనంపల్లి కమల్ అన్నారు.పఠాన్ చేరు పాశమైలారం లో గలా క్రౌన్ గోదాం లో బీహార్ వలస కార్మికుడు రవిశంకర్ ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రిలో తీవ్రమైన పరిస్థితి లో ఉన్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు , తోటికార్మికులు అధ్యక్షులు జనంపల్లి కమల్ మరియు చంద్రశేఖర్ గార్లకు సమాచారం అందించారు.ఈ విషయం తెలిసిన వెంటనే క్రౌన్ గోదాం వద్దకు చేరుకొని పరిశ్రమ యాజమాన్యం తో మాట్లాడి పూర్తిచికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు 6 నెలల జీతం ఇచ్చేలా ఒప్పందం చేశారు.కార్మికులు ,కుటుంబ సభ్యులు జనకార్మిక సమితి అధ్యక్షుడు జనంపల్లి కమల్ గారికి జిల్లా ఉపాధ్యక్షుడు డి. చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…