మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త విలేజ్ లో హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుని నిత్య పూజలందుకున్న వినాయకుని లడ్డూ వేలం పాటలో ఒక లడ్డూ నూ హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు వేలం పాటలో 2,10,000 లకు పాడి దక్కించు కున్నారు. రెండవ లడ్డూ తండ నర్సింహ గౌడ్ దంపతులు 1,80,000 లకు పాడి దక్కించుకున్నారు. హనుమాన్ యూత్ అసోసియేషన్ సభ్యులకు, తండ నర్సింహ గౌడ్ దంపతులకు నిర్వాహకులు సత్కారం చేసి స్వామీ వారి కృపా కటాక్షములు వారి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండి వారు చేయబోయే కార్యాలలో విఘ్నాలు తొలగించి విజయాలు పొందాలని వారు ఆకాంక్షించారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…