మనవార్తలు ,మెదక్
మెదక్ జిల్లా రేగోడ్ గ్రామంలో ఉన్న పురాతన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయం
పునర్నిర్మాణం భాధ్యత ను ప్యారారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తెనుగు నర్సింలు ముదిరాజ్ తీసుకున్నట్లు ఆలయ పూజారి శివకుమార్, ఇతర సభ్యులు తెలిపారు. ముందుగా శుక్రవారం వారం రోజు 5 వేల రూపాయలు అద్వాన్స్ గా ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన రిషిప్ట్ ను దాత నర్సింలు ముదిరాజ్ కు ఆలయ పూజారి శివకుమార్ అందజేశారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…