మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్లోని అహ్మదాబాద్లోని సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన జాతీయ పోటీలలో రాణించి రోలర్ స్కేటింగ్లో పతకాలు సాధించినట్టు క్రీడల సంచాలకుడు కె.అరుణ్ కార్తీక్ వెల్లడించారు . హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లో బీఏ ( సెక్షాలజీ ) రెండో ఏడాది విద్యార్థిని క్వాడ్ ఫ్రీస్టైల్డ్ స్కేటింగ్ ( ఆర్టిస్టిక్ ) ఈవెంట్లో తెలంగాణ రాష్ట్రం తరుఫున పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకున్నట్టు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు . అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రానిథ్యం వహించిన గీతం , విశాఖపట్నంలోని బీటెక్ విద్యార్థిని అన్మిషా భూపతిరాజు ఇదే పోటీలలో కాంస్యాన్ని సాధించినట్టు తెలిపారు . కాగా , , జాతీయ స్థాయి పోటీలలో రాణించి , పతకాలను కెవసం చేసుకున్న గీతం విద్యార్థినులు ఇద్దరినీ గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానం సిద్దవట్టం , అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…