పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు హైదరాబాద్ లోని ఒక బహుళజాతి ఫార్మాస్యూటికల్ కంపెనీ శరణ్ కెమికల్ టెక్నాలజీలో పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ), అనలిటికల్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ (ఏఆర్ అండ్ డీ) సౌకద్యాలను సందర్శించారు. పరిశ్రమల గురించి, ఔషధ కార్యకలాపాలపై లోతెన అవగాహనను ఏర్పరచడానికి గీతం ఈ పర్యటనను ఏర్పాటు చేసింది.సందర్శన సమయంలో విద్యార్థులు శరణ్ కెమికల్ టెక్నాలజీలోని పరిశ్రమ నిపుణులతో సంభాషించారు. వివిధ ల్యాబ్ లు, ఉత్పత్తి యూనిట్లు, నాణ్యత నియంత్రణ విధానాలు, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాల పనితీరుతో సహా ఔషధ పరిశ్రమ ఒక అవగాహనకు వచ్చారు. తమకున్న సందేహాలను అడిగి నిన్పత్తి చేసుకుంటూ పరిశ్రమ పనితీరును బేరీజు వేసుకున్నారు. ఇటువంటి విద్యా సంబంధ పర్యటనలు తనుకు ఎంతో ఉపకరిస్తున్నాయని. విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ పారిశ్రామిక సందర్శనను ఫార్మసీ అధ్యాపకులు డాక్టర్ గూడి శ్రీకాంత్, డాక్టర్ ప్రియాసింగ్ సమన్వయం చేశారు. ఇది విద్యార్థులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…