సంచరిస్తున్న ఎలుగుబంటి….

 సంచరిస్తున్న ఎలుగుబంటి…. సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా… పుల్కల్ మండలం ఇసోజిపేట బొమ్మారెడ్డి గూడెం గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఎలుగుబంటి సంచారంతో రైతులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకొని తమకు రక్షణ కల్పించాలని రైతులు విన్నవిస్తున్నారు.

Continue Reading