రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం…

రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం… – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: వ్యవసాయ భూముల్లో భూసారం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పై పంపిణి చేస్తోన్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం జిన్నారం మండలం సోలక్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకం పెరిగిపోవడంతో భూములు తమ సహజత్వాన్ని […]

Continue Reading

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు….

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు… -ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పటాన్‌చెరు : జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పోలీసులు ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ ను ఎస్పీ చంద్రశేఖ రెడ్డి పరిశీలించారు . డీఎస్పీ భీంరెడ్డి , సీఐ వేణు గోపాల్ రెడ్డి వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల […]

Continue Reading

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు… – ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ పటాన్ చెరు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ బిల్డర్లకు సూచించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి సుభాష్ అధ్యక్షతన బిల్డర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ బండి హరీష్ శంకర్ మాట్లాడుతూ… పంచాయతీ అనుమతుల […]

Continue Reading

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత…

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేత… మన వార్తలు రెగోడ్ : పేదవారి పెళ్లిళ్లకు ఆర్థికంగా సహాయం చేయడానికి పెద్ద మామా లాగా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం అని సిందోల్ గ్రామ సర్పంచ్ జంగం మంజుల నాగయ్య స్వామి, ఉపసర్పంచు ఆవుటి కృష్ణ ముదిరాజ్ లు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాలనుసారం శనివారం రోజు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కలు తెనుగు లక్ష్మీ, కుమ్మరి జ్యోతమ్మ, మక్త మాలన్బి. […]

Continue Reading
కిర్బీ పరిశ్రమ

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం

కిర్బీ పరిశ్రమలో సిఐటియు జయకేతనం…. పటాన్ చెరు: పాశమైలారం పారిశ్రామిక వాడలోని కిర్బీపరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిఐటియు వరుసగా రెండవసారి విజయకేతనం ఎగురవేసింది.పరిశ్రమలో 559 ఓట్ల కు గాను 553 ఓట్లు పోల్ అవగా ఆరు ఓట్లు వేయలేదు. సిఐటియు తరపున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు. బిఎంఎస్ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి.టిఆర్ఎస్కెవి తరఫున ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లు పోటీలో ఉన్నారు. సీఐటీయూకు 192. బి ఎం ఎస్ […]

Continue Reading

చిట్కుల్ సర్పంచ్ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం…

చిట్కుల్ సర్పంచ్ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం… – ఒక్కరోజు ముందే అనారోగ్యంతో తల్లి మృతి పటాన్ చెరు: మండల పరిధిలోని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తండ్రి నీలం నిర్మల్ ముదిరాజ్ గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం నీలం మధు తల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు నీలం రాధమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతి చెంది 24 గంటలు కాకముందే తండ్రి నీలం నిర్మల్ మృతి చెందడం బాధాకరం. ఎంతో అన్యోన్యంగా […]

Continue Reading
ANTHI REDDY

కరోనా గురించి అధైర్య పడకండి…

కరోనా గురించి అధైర్య పడకండి… – సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి – ప్రతి ఒక్కరు మాస్కులు. భౌతిక దూరం పాటించాలి మాజీ ఎంపిటిసి అంతి రెడ్డి పటాన్ చెరు: కరోనా వస్తే ఏం చేయాలి ,ఏం చేస్తున్నాం కరోనా విజృంభిస్తున్న కొద్దీ .. మనలో అందోళనతో పాటు అనుమానాలు , అపోహలు పెరిగిపోతున్నాయి . ఏం చేయాలి , ఎలా చేయాలి అన్న దానిపై ఒక్కోచోట ఒక్కోలా వినిపిస్తుండేసరికి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం […]

Continue Reading

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి… – జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు పటాన్ చెరు: రైతులు ధాన్యం అమ్మడానికి తీసుకొని వచ్చే ముందు ఎండబెట్టి తేమశాతం 17 వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా తేమ […]

Continue Reading
Nomula bhagath, TRS, Telangana, Telugu news

TRS : సాగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం…

సాగర్ లో టీఆర్ఎస్ ఘన విజయం…. నల్గొండ జిల్లా… TRS : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్(TRS) పార్టీ సత్తా చాటింది. ఎగ్టిట్ పోల్స్ అంచనాలు కంటే మిన్నగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 25 రౌండ్లలో కౌంటింగ్ జరగగా.. రెండు రౌండ్ల మినహా అన్ని రౌండ్లలోనూ […]

Continue Reading

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు … – జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ పటాన్ చెరు: అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ హెచ్చరించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో మూడవరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ల తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి […]

Continue Reading