నిండు కుండల సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు

సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం లోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టు నిండు కుండల మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 11వ నెంబర్ గేటు ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు ఇరిగేషన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ముందుగా గంగా పూజ చేసి తదనంతరం ఎమ్మెల్యే క్రాంతికిరన్ గారు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు […]

Continue Reading

ఆధ్యాత్మిక బోధనల ద్వారా దేశ భక్తిని పెంపొందించ వచ్చు..

జాహీరాబాద్: కర్ణాటక రాష్ట్రం బీదర్ పట్టణంలోని ఔదుంబరా అలయములో పరమ పూజ్య శ్రీ శ్రీ హవా మల్లినాధ్ మహారాజ్ ని శుక్రవారం రాత్రి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్,దర్శించుకున్నారు.ప్రజలని ఆద్యాత్మక బోధన ద్వారా దేశ భక్తి ని పెంపొందించి అన్నిమతముల సారం ఒక్కటే అని అది శాంతి, మన ఐక్యత, సోదర భావం కలిగి ఉండాలి అనేది ప్రధాన ఉద్దేశ్యంతో జై భారత్ సేవాసమితిని స్తాపించి సేవా కార్యక్రమాలతో పేద ప్రజల ని ఆదుకున్నారు అని వారి […]

Continue Reading

బీసీ సంఘాలు ఏకం కావాలి – తెనుగు నర్సింలు…

హైదరాబాద్: బీసీల బంధు పథకం సాధనకై ఇందిరా పార్క్ వేదిక వద్ద ఈ నెల 24 నాడు నిర్వహించనున్న బిసిల బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిసి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు కోరారు. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బి సి నాయకులు పాల్గొని బీసీల ధర్మ పోరాట దీక్షకు పెద్ద ఎత్తున బీసీ […]

Continue Reading

రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి

కరీంనగర్ : రామగుండం పోలీసు కమిషనర్‌గా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట నాన్ కేడర్ ఎస్పీ అయిన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమణ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, సీనియార్టీ ప్రాతిపాదిక అంశం తెరపైకి రావడంతో పాటు మరిన్ని కారణాల దృష్ట్యా ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఫైనల్‌గా రమణ కుమార్‌ను సంగారెడ్డి ఎస్పీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. […]

Continue Reading

పల్లె ప్రగతి కి ప్రతిబింబంగా కనిపిస్తుంది…

చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతి కి ప్రతిబింబంగా కనిపిస్తుంది… – గ్రామంలో పనితీరు ప్రగతికి నిదర్శనం – జిల్లా కలెక్టర్ హనుమంతరావు పటాన్ చెరు: చిట్కుల్ గ్రామం పల్లె ప్రగతి ప్రతిబింబంగా నిలుస్తోందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కితాబునిచ్చారు. గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజు పనితీరు అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ […]

Continue Reading

ఘనంగా పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన…

ఘనంగా పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన… – సొంత నిధులతో పోచమ్మ దేవాలయం – విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో సొంత నిధులతో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం […]

Continue Reading

నిధుల దుర్వినియోగం అవాస్తవం …

నిధుల దుర్వినియోగం అవాస్తవం … – కర్దనూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మీ పటాన్ చెరు : పటాన్ చెరు మండల పరిధిలోని కర్దనూర్ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని పలువురు వార్డు సభ్యుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సర్పంచ్ భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ లు అన్నారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కొంతమంది వార్డు సభ్యులు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించడాని […]

Continue Reading

మొక్కలు నాటిన కార్పొరేటర్…

మొక్కలు నాటిన కార్పొరేటర్… మనవార్తలు, రామచంద్రాపురం : ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్బంగా శనివారం రోను రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ యాదవ్ పర్యావరణాన్ని రక్షించడానికి రామచంద్రా పురం సండే మార్కెట్ వద్ద ఉన్న బాలవిహార్ పార్క్ లో మొక్కలను నాటడం జరిగింది.ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు ఒక చెట్టు నాటడం వల్ల చాలా ఉపయోగకరం అని తెలిపారు.ఇప్పుడు ఉన్న కోవిడ్ లో ప్రజలు ఎంత తీవ్రంగా ఆక్సిజన్ సమస్య వాళ్ళ చనిపోవడం చూస్తున్నారు.చెట్లు ఉండడంతో […]

Continue Reading

ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి…

ఐ కే పి సెంటర్ ను సందర్శించిన మాజీమంత్రి… మనవార్తలు : బీజేపీ నాయకులు మాజీ మంత్రీ బాబూ మోహన్ సంగారెడ్డి జిల్లా… చౌటకూర్ మండలo లోని కొర్పోల్ గ్రామం లో గల ఐకేపీ సెంటర్ నీ సందర్శించి, అక్కడ రైతులతో మాట్లాడి వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి కోసి ఐకేపీ సెంటర్ కు తెచ్చి 45 రోజులు అవుతున్నా ఇంకా ధాన్యం కొనటం లేదు అని , వర్షం లో తడిసి ముద్దయి మొలకలు […]

Continue Reading

 కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్..

 కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్.. పటాన్ చెరు: గ్రామ పంచాయతీ స్థాయిలో ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఎవరికైనా జ్వరం, కరోనా లక్షణాలు ఉంటే ఉచిత పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై […]

Continue Reading