హుజురాబాద్ లో ఈటల రాజేంద్రా గెలుపు కాయం _నందీశ్వ‌ర్ గౌడ్

ప‌టాన్ చెరు: హుజురాబాద్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని ప‌టాన్ చెరు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీ . నందీశ్వ‌ర్ గౌడ్ ధీమా వ్య‌క్తం చేశారు . హుజురాబాద్ లో గ‌త ప‌ది రోజ‌లుగా ప్ర‌చారం నిర్వ‌హించామ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు బీజేపీకే పట్టం క‌ట్ట‌డం ఖాయ‌మ‌న్నారు . ప్ర‌ధాని మోడీ తీసుకువ‌చ్చిన ప‌థ‌కాలు , దేశసుస్థిర‌త కోసం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు , ఈటెల రాజేంద‌ర్ కు ఉన్న సానుభూతి హుజురాబాద్ ఎన్నిక‌ల్లో పని చేసింద‌న్నారు […]

Continue Reading

కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పటాన్చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో ఏర్పాటుచేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, డివిజన్ల పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతుందని తెలిపారు. మొదటి డోసు ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 90 శాతం పూర్తయిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన […]

Continue Reading

ప్రజానాయకుడు , ఈటెల రాజేందర్ కే ఓట్ వెయ్యండి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు, శేరిలింగంపల్లి : హుజూరాబాద్ లో జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజా నాయకుడు ,ఉద్యమ కారుడు అయిన ఈటెల రాజేందర్ కె మీ ఆముల్యమైన ఓటువెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.ఒక్క ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఇన్ని పథకాలు వచ్చినపుడు ,ఈటెల గెలిస్తే తెలంగాణ ఎన్నో ప్రజా పథకాలు కొట్లాడి తీసుకొస్తాడని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు హుజూరాబాద్ ప్రజల మీద ఆధారపడి ఉందని తెలిపారు. ఉద్యమ కారులకు […]

Continue Reading

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

మనవార్తలు , మునిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ముంబై జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ముంబై జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు […]

Continue Reading

ప్రొటెం స్పీకర్ ను కలిసిన నూతన సభ్యులు

మనవార్తలు, రామచంద్రాపురం : పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం నూతనంగా ఎన్నుకొన్న సర్కిల్ బాడీ సభ్యులు ప్రొటెం స్పీకర్ వి భూపాల్ రెడ్డి ని కలిసి ఆశీర్వవాదం తీసుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ అధ్యక్షుడు కే పరమేశ్వర్, జనరల్ సెక్రెటరీ ఎం భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం ఐలేష్, ఉపాధ్యక్షుడు అమృత్ సాగర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్కని కాజా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బల్ల నర్సింగరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు రాణి, బీసీ […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి ప్రతిభా పురస్కారం…

పటాన్ చెరు: ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉన్నత విద్య , నెపుణ్యాభివృద్ధి , శాస్త్ర సాంకేతిక – క్రీడలు – యువజనాభివృద్ధి శాఖల మంత్రి ఉమేష్ నందకుమార్ పాటిల్ ఇటీవల గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ జితేంద్ర పాటిల్ను ప్రతిభా పురస్కారంతో సత్కరించారు . యువతను ప్రోత్సహించడంలో భాగంగా , ఆయా రంగాలలో నిర్దిష్ట స్థాయికి చేరుకున్న వారిని ప్రతియేటా ఈ అవార్డును ఇచ్చి సత్కరిస్తారని ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ […]

Continue Reading

ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన కృష్ణ మూర్తి చారి

పటాన్ చెరు : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి మరియు రాజేందర్ చారి లు పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామం లో నిర్మిస్తున్న శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయం నిర్మాణం కొరకు 14,000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో […]

Continue Reading

చిట్కుల్ సర్పంచ్ కు శ్రీశైలం మల్లన్న స్వామి చిత్రపటం బహుకరణ

చిట్కుల్ ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం చిత్రపటాన్ని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ కు శ్రీశైలం దేవస్థానం ఉద్యోగి బహుకరించారు. శ్రీశైలం దేవస్థానంలో పని చేసే పి. విశ్వం సోమవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో సర్పంచ్ నీలం మధును కలిశారు. ఈ సందర్బంగా శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన మల్లికార్జున స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. సర్పంచ్ నీలం మధుకు ప్రేమతో తీసుకొచ్చిన స్వామివారి చిత్రపట జ్ఞాపికను బహుకరించి, శాలువతో […]

Continue Reading

కౌటిల్యా పబ్లిక్ పాలసీ విద్యార్థులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

 ఉద్యమకారుడు ప్రభుత్వాధినేత కావడమే తెలంగాణ అభివృద్ధికి కారణం పటాన్ చెరు: మనదేశంలోని కొన్ని రాష్ట్రాలు కలలో కూడా ఊహించని పలు సంక్షేమ , అభివృద్ధి పథకాలు తెలంగాణలో అమలు చేసి చూపామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశకుమార్ అన్నారు . కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఉద్దేశించి ‘ విధాన నిర్ణయాలలో నా అనుభవం ‘ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . స్వయాన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు […]

Continue Reading

ఎన్ఎంఎం యువసేన ఆధ్వర్యంలో పుస్తె మెట్టెల బహుకరణ

చిట్కుల్ పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని ఎన్ ఎంఎం యువసేన ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి పుస్తె మెట్టెలు బహుకరించారు. పటాన్ చెరు పట్టణానికి చెందిన బైండ్ల శారద, కృష్ణ దంపతుల కుమార్తె భవాని వివాహం కోసం తమ వంతుగా ఎన్ఎంఎం యువసేన సభ్యులు పుస్తె మెట్టెలు అందించారు. శనివారం  చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ చేతుల మీదుగా వధువు కుటుంబ సభ్యునికి పుస్తె మెట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ […]

Continue Reading