ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం మూర్ఖత్వం _బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్

మనవార్తలు , పటాన్ చెరు: భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసనగా పటాన్ చెరు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నిరసనవ్యక్తం చేశారు. అనంతరం బిఎస్పి నాయకులు తహశీల్ధారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పటాన్ చెరు నియోజకవర్గం బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని ఆర్టికల్ 3ఏ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానిని […]

Continue Reading

శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కరపత్రం ఆవిష్కరణ.

మనవార్తలు , పటాన్ చెరు: పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు తన సొంత నిధులతో శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయంన్ని నిర్మించారు.ఈ ఆలయ దేవతా ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట లకు సంబంధించిన కరపత్రాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు ఎల్లమ్మ దేవతా ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 10వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు మాదిరి తులసిలక్ష్మి దేవేందర్ రాజు ముదిరాజ్ దంపతుల చేతుల […]

Continue Reading

ముఖ్యమంత్రి దేశప్రజలకు క్షమాపణ చెప్పాలి_రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు,రామచంద్రపురం రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం లో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా కమిటి ఆదేశానుసారం రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జైభీందీక్షకు దిగారు. ఈ సందర్బంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చాలని […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

  పటాన్చెరు పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, దేవాలయ ధర్మకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Continue Reading

ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : హైదరాబాద్ మహానగరంలో గల మియాపూర్ లోని బి కే ఎంక్లేవ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించి నూతనసంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కులు గురించి అవగాహన కలిగి ఉండాలని,ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా కూడా ఉపేక్షించేది […]

Continue Reading

జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని _సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్

మనవార్తలు ,బొల్లారం మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల తో కలిసి వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఐ టి యు పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జనవరి 6,2022 నాడు జీవో నెంబర్ 4ను విడుదల చేశారని ప్రస్తుతం ఉన్న జీవితానికి 30 శాతం […]

Continue Reading

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన సీఎం కేసీఆర్ క్షమాపణలుచెప్పాలి _ఎంపీపీ రవీందర్ గౌడ్

మనవార్తలు,జిన్నారం రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని,  జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ రవీందర్ గౌడ్  డిమాండ్ చేశారు.  పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు . అనంతరం ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు స్ఫూర్తితో అనేక సంవత్సరాలు వాళ్ళ […]

Continue Reading

పేదింటి ఆడపడుచుల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేసిన జిన్నారం మండలం _ఎంపీపీ రవీందర్ గౌడ్

మనవార్తలు,జిన్నారం జిన్నారం మండలం నర్రిగూడా గ్రామానికి చెందిన జిన్నారం వెంకటేష్ కూతురి వివాహానికి పుస్తె మెట్టెలు మరియు మాదారం గ్రామానికి మంత్రి కుంట చెందిన మునురి రమేష్ కూతురు వివాహానికి పుస్తె మెట్టెలు వావిలాల గ్రామం ఎర్రోళ్ల స్వరూప కూతురు వివాహానికి పుస్తె మెట్టలు జిన్నారం ఎంపీపీ తన వంతు ఆర్థిక సహాయం చేశారు .ఈ కార్యక్రమంలో మాధారం రాజు గౌడ్ ,మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్ కుమార్, సీతారాం ,వెంకటేష్, నగేష్ ,రామకృష్ణ ,వెంకటయ్య యనగండ్ల […]

Continue Reading

జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, డీఎస్పీ భీమ్ రెడ్డి

_సీసీ కెమెరాలతో మరింత నిఘా మనవార్తలు , పటాన్ చెరు: పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత పెరిగిందని, అవసరమైన ప్రతిచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో లక్షా ఇరవై వేల రూపాయలతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను డిఎస్పి భీమ్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ […]

Continue Reading

ఏపీ ఆర్టీసీ సమ్మె సైరన్..ఆగిపోనున్న బస్సులు

మన వార్తలు ,అమరావతి: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మెమోరాండం సమర్పించింది.ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావును కలిసి తాము సమ్మె విషయంపై మెమోరాండం […]

Continue Reading