ఆస్రా ఫాతిమాకు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు: బిల్ట్ , ఆపరేట్ , ట్రాన్స్ఫర్ ( బీవోటీ ) ప్రాజెక్టులలో ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్ ( ఏఎన్ఎన్ ) ని ఉపయోగించి నిర్మాణ వివాదాన్ని ప్రభావితం చేసే కారణాలపై అధ్యయనం , విశ్లేషణ , దానికి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని ఆప్రా ఫాతిమాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ […]

Continue Reading

కోవిడ్ వాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో అక్షయపాత్ర సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ టీకా కార్యక్రమాన్ని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పట్ల ఎవరు ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ […]

Continue Reading

పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం_ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మానసిక ప్రశాంతతకు నిలయాలు దేవాలయాలు మనవార్తలు , పటాన్ చెరు నియోజకవర్గం లోని పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం అందించడంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గొల్ల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ, హోమం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

Continue Reading

నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటు :బిజెపి జిల్లా నాయకులు టీ. రవీందర్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశామని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంకలు గుద్దుకుంటున్నరు అయితే నిజంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఎంతో ముందుకు పోయింది,ప్రపంచ దేశాలలో నెంబర్వన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలో ఉండి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేయమని కార్యకర్తలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన […]

Continue Reading

పీసీ ప్రవీణ్ కుమార్ కు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు: ఎస్ఆర్ఆర్ స్ట్రక్చర్లతో ఎల్ యాంటెన్నా రూపకల్పన , వినియోగాలపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి పీసీ ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ పి.త్రినాథరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . నూతన […]

Continue Reading

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై తెరాస శ్రేణుల నిరసన

మనవార్తలు ,పటాన్చెరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా బుధవారం నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న […]

Continue Reading

రైతులకు మరింత చేరువగా డిసిసిబి సేవలు_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన మనవార్తలు , పటాన్ చెరు: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్న నూతన సంస్కరణలకు అనుగుణంగా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరింత కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్చెరు పట్టణంలో నూతనంగా నిర్మించ దలచిన డి సి సి బి నూతన బ్రాంచ్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో […]

Continue Reading

వలస దారులకు కొండంత అండ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు

మనవార్తలు , పటాన్ చెరు: నిరంతరం ప్రజల శ్రేయస్సుకోసం, సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్నా వారిని ఎల్లప్పుడూ తాను అదుకుంటానని అన్నారు .ఇందులో భాగంగా బీహార్ నుండి వలస వచ్చిన జూలీ కుమారుడు ప్రియాన్ష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో అతని చికిత్స కోసం పదివేలరూపాయలు సాయం అందించారు.ఇలా ఎక్కడ ఎవరు బాధ పడుతున్నా తన భాద్యతగా స్వీకరించి వారందరికీ ఎల్లప్పుడూ అండగా నిలబడతానని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు.ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కరు సహాయం […]

Continue Reading

ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని మోదీ!

_ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు మోదీ హాజరు _ఇక్రిశాట్ రాబోయే 25 ఏళ్ల లక్ష్యం నిర్దేశించుకోవాలన్న మోదీ మనవార్తలు , పటాన్ చెరు: ఇక్రిశాట్ సందర్శనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు అభినందనలు అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. వసంతపంచమి రోజున స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. 50 ఏళ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలు దేశానికి ఎంతో మేలు చేశాయని శాస్త్రవేత్తలను ప్రశంసించారు. రాబోయే […]

Continue Reading

భారతరాజ్యాంగాన్ని మార్చాలి అన్న కేసిఆర్ పై దేశద్రోహి కేసు నమోదు చేయాలి_ తెలంగాణ మాల యువసేన గాలి బాబురావు

మనవార్తలు , పటాన్ చెరు: అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్థానంలో నూతన రాజ్యాంగ అవసరం అని మాట్లాడిన కేసీఆర్ మాటలు అర్ధ రహితం అని అందుకు నిరసనగా పటాన్ చెరు తెలంగాణ మాల యువసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలభేషేకం చేశారు. అనంతరం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు, తెలంగాణ మాల యువసేన నాయకులు అనంతరం తెలంగాణ మాల యువసేన రాష్ట్ర కార్యదర్శి గాలి బాబురావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దయ వల్లే కేసీఆర్ […]

Continue Reading