గీతం పూర్వవిద్యార్థి సుభాష్కు ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి , ఫీనిక్స్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుభాష్ కాకర్ల బిజినెస్ మింట్ నుంచి 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రావేత్తల కేటగిరీలో ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డును అందుకున్నారు . గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి ( 2013-17 ) పట్టభద్రుడైన సుభాష్ ఐఐఎం రాంచీలో పీజీ ( ఎంబీఏ ) పూర్తిచేసి , అటు ఉద్యోగంతో పాటు ఇటు వ్యాపారాన్ని […]

Continue Reading

పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ_బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి

మనవార్తలు ,బొల్లారం: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి  ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లో […]

Continue Reading

మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు పై ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు మనవార్తలు , పటాన్ చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీల అభివృద్ధి కోసం 25 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడంతో పాటు 55 గ్రామపంచాయతీలకు 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తూ నారాయణఖేడ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేయడం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, […]

Continue Reading

పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వవిద్యార్థిని…

మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని ( 2016-20 ) శివాలి జోహ్రి శ్రీవాస్తవ , ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ , తండ్రి అనిల్ శ్రీవాస్తవలు పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు . హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం , అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు . చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో నారాయణఖేడ్ సభకు తరలి వెళ్లిన పటాన్చెరు టిఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు , పటాన్ చెరు: నేటి మధ్యాహ్నం నారాయణఖేడ్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలోని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్ గా బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా […]

Continue Reading

నేటి తరానికి ఆదర్శం చత్రపతి శివాజీ _నీలం మధు ముదిరాజ్

మనవార్తలు , పటాన్ చెరు: చత్రపతి శివాజీ స్ఫూర్తి ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు మరాఠా మహావీరుడు   చత్రపతి శివాజీ 348 వ జయంతి సందర్భంగా  చిట్కుల్ నుంచి ఇస్నాపూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం చిట్కుల్ గ్రామంలో శివాజీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ గొప్ప పోరాటయోధుడు గానే కాకుండా గొప్ప పరిపాలనాదక్షుడుగా […]

Continue Reading

నారాయణఖేడ్ సభను విజయవంతం చేద్దాం_రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

_సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం తో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు _పటాన్చెరు నియోజకవర్గం టార్గెట్ పదివేలు మనవార్తలు , పటాన్ చెరు: ఈనెల 21వ తేదీన నారాయణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మంది కార్యకర్తలు తరలి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా […]

Continue Reading

శివాజీ జీవితమే ఓ ప్రేరణ… గీతమ్ ఘనంగా శివాజీ మహరాజ్ 392 వ జయంతి

మనవార్తలు , పటాన్ చెరు: ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం మనందరికీ ఓ ప్రేరణ అని గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్ అన్నారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శివాజీ 392 వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు . ప్రాంగణంలో నెలకొల్పిన శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలు చల్లి నివాళి అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , శివాజీ మహరాజ్ 1630 ఫిబ్రవరి […]

Continue Reading

ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఆరోగ్య తెలంగాణలో మరో ముందడుగు మనవార్తలు , పటాన్ చెరు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం ఆవరణలో పటాన్చెరు మండలంలో విధులు నిర్వర్తిస్తున్న 62 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ […]

Continue Reading

గీతం అధ్యాపకుడు ఆరిఫ్ మొహమ్మద్కు డాక్టరేట్ ‘…

మనవార్తలు , పటాన్ చెరు: రక్షిత క్లౌడ్ కంప్యూటింగ్ వాతావరణం కోసం విశ్వసనీయ కంప్యూటింగ్ టెక్నాలజీ’పై పరిశోధన , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరిఫ్ మొహమ్మద్ అబ్దుల్ను డాక్టరేట్ వరించింది . ఒరిస్సా , సంబల్పూర్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ సుదర్శన్ జేనా , హెదరాబాద్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ ప్రొఫెసర్ ఎం.బాలరాజులు […]

Continue Reading