రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

మనవార్తలు , మునిపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన ముంబై జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.కర్ణాటక ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ముంబై జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు […]

Continue Reading

ఈజీ మనీ…. పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మోసం

హైదరాబాద్ పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మూడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. పెట్రోల్ బంక్ లో సాఫ్ట్ వేర్ లను మార్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుండేవారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక లో కలిపి మొత్తం 34 పెట్రోల్ బంక్ లలో మైక్రో చిప్ ల ద్వారా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ […]

Continue Reading

అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ ఇంజరాపు పూజ 

ఖమ్మం ఖమ్మం  మండలం పెద్దతండాలో ప్రియదర్శిని మహిళ ఇంజనీరింగ్ కాలేజ్ లో సైబర్ నేరాలు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆంశలపై అవగాహన పెంపొందించడానికి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యతిధిగా డీసీపీ ఇంజరాపు పూజ, వైరా ఏఎస్పీ స్నేహ మెహ్రా పాల్గొని మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని, పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అనేక పనులు వేగంగా జరుగుతుంటాయని, అయితే దీంతో […]

Continue Reading

ప్రాణాలు లెక్కచేయకుండా కాపాడుతున్న పోలీసులు వందలో ఒక్కరే ఉంటారు

తూర్పుగోదావరి జిల్లా తల్లి తన కొడుకు, కూతురుతో పోలవరం కాలువలో ఆత్మహత్య చేసుకునేందుకు దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు, ఎస్ ఐ ఎస్ లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని వారి యొక్క ప్రాణాలకు తెగించి కాలువలో దూకిన బాధితులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జగ్గంపేట సి ఐ వి సురేష్ బాబు పీకల్లోతు నీటిలో మునిగిపోయారు. అదృష్టవశాత్తు సీఐ సురేష్ బాబుకు పెనుప్రమాదం తప్పింది. […]

Continue Reading

చిన్నారిపై టెన్త్ విద్యార్థి అత్యాచారయత్నం…

 ఖమ్మం  ఖమ్మం జిల్లా కుసుమంచిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది.ఓ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి మూత్రశాలకు వెళ్లగా అదే పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి (15) చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు.ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు తెలియచేయడంతో వారు మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.

Continue Reading

రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

మంచిర్యాల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నల ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై లారీ అతివేగంతో బైక్ ను ఢీ కొట్టడం తో అక్కడికక్కడే మృతి మృతుడు సిలాబోయిన ఆదమ్ వయసు 17 సంవత్సరాలు  యువకుడు మృతి అక్కిడి కక్కడే మృతి చెందాడు . సంఘటన స్థలంలో తాళ్ల గురజాల ఎస్ఐ సమ్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆక్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Continue Reading

చిన్నారిని చంపిన కసాయి తల్లి, అమ్మమ్మ అరెస్ట్

శేరిలింగంపల్లి : కల్లు తాగుడుగు బానిసై చెడుతిరుగుళ్లు తిరుగుటకు అడ్డువస్తుందని తలిచిన కసాయి తల్లి తన 5 ఏళ్ల కూతురుని దారుణంగా హత్య చేసి, ఆ హత్య ను తాను ఉంటున్న ఇంటి ఓనర్ పై నెట్టాలని చూసిని తల్లిని, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం చందానగర్ లోని శాంతినగర్ లో నివసించే వడ్డే యాదమ్మ […]

Continue Reading

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం…

ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం… పటాన్ చెరు: ఇంటి నుండి బయటకు వెళ్లి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… పటాన్ చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన మనోహర్ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లిన మనోహర్ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు […]

Continue Reading

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త…

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త… పటాన్ చెరు: ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో ఓ భర్త భార్యను తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సిఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మేకవేల్ రాయి కొట్టే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన భార్య రాజేశ్వరి ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న మేక […]

Continue Reading

మామిడి కాయల కోసం వెళ్లి…

మామిడి కాయల కోసం వెళ్లి… – ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి పడి వ్యక్తి మృతి పటాన్ చెరు: మామిడి కాయల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వీరేశం గౌడ్ అనే వ్యక్తి మామిడి కాయల కోసమని ఇంటి నుంచి బయటకి వెళ్లినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. శ్మశాన వాటికలోని మామిడి చెట్టు ఎక్కి జారిపడగా… […]

Continue Reading