రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం…

రామేశ్వరంబండ అభివృద్ధికి సంపూర్ణ సహకారం… – అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పటాన్ చెరు: నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని రామేశ్వరంబండ గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఐక్యంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. […]

Continue Reading

రోగుల‌కు ధైర్యం చెప్పిన కేసీఆర్..

రోగుల‌కు ధైర్యం చెప్పిన కేసీఆర్.. – ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆరా – ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి హ‌రీశ్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ప‌లువురు అధికారులు కూడా వున్నారు. ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆసుప‌త్రి వైద్యుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం […]

Continue Reading

పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి…

పబ్లిక్ సర్వీస్ కమిటీ చైర్మన్ గా జనార్ధన్ రెడ్డి… హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో చైర్మన్ తో పాటు సభ్యుల పేర్లను ప్రకటించారు. చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి .జనార్దన్ రెడ్డిని నియమించారు. మిగతా సభ్యులను కూడా ప్రకటించారు. టి ఎం జి ఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి కి కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించటం విశేషం […]

Continue Reading

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం…

దేశంలో బ్లాక్ ఫంగస్ కలకలం… హైదరాబాద్: -రాజస్థాన్‌పై బ్లాక్ ఫంగస్ పంజా.. అంటువ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం -రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం కింద గుర్తింపు -రాజస్థాన్‌లో వందకుపైగా బ్లాక్ ఫంగస్ కేసులు -జైపూర్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు -బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చిన ఏపీ ప్రభుత్వం -ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు -అప్రమత్తమైన ప్రభుత్వం -ఉత్తర్వులు జారీ చేసిన అనిల్ కుమార్ సింఘాల్ -చర్యలు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ఆదేశం దేశంలో […]

Continue Reading

వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ…

వివాదాస్పదంగా మారిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ… -తీవ్రస్థాయిలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం –  వాట్సాప్ కు ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు -పౌరుల హక్కులకు భంగం కలిగిస్తోందని వ్యాఖ్యలు -వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ నూతన ప్రైవసీ విధానం కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. తన ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీరించాల్సిందేనంటూ బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తోందని వాట్సాప్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ పై […]

Continue Reading

కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు…

కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు… హైదరాబాద్: కాంట్రాక్టు పద్ధతిపై వైద్య సిబ్బందిని నియమించాలనుకుంటున్నారు అర్హత సాధించిన 658 మంది నర్సులకు ఇంకా ఉద్యోగాలు కల్పించలేదు వారిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రిపై వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయని విమర్శించారు. సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే అని ఎద్దేవా చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని […]

Continue Reading

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత…

గ్రామ ప్రజలకు అండగా ఉంటా… – రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి – అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేత పటాన్ చెరు: రుద్రారం గ్రామ ప్రజలకు అండగా ఉంటానని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. వేర్వేరు ఘటనల్లో అనారోగ్యంతో మృతి చెందిన రెండు కుటుంబాలకు మంగళవారం తన వంతు సాయంగా ఐదువేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… గ్రామానికి చెందిన ఖాజా మియా, మరో యువకుడు మురళి ఇద్దరు […]

Continue Reading

ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగింపు…

ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగింపు… హైదరాబాద్: 26 ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్‌ కన్వీనర్‌, జేఎన్‌టీయూ రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ […]

Continue Reading

ఇంట్లో రెమ్‌డెసివిర్‌ వాడొద్దు… ఏఐఐఎంస్…

ఇంట్లో రెమ్‌డెసివిర్‌ వాడొద్దు… ఏఐఐఎంస్… న్యూఢిల్లీ: ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న రోగులు రెమ్‌డెసివిర్‌ తీసుకోవద్దని ఏఐఐఎంఎస్‌ వైద్యులు సూచించారు. ఆక్సిజన్‌ స్థాయి 94కంటే తక్కువకు పడిపోతే ఆస్పత్రిలో చేరాలని వారు అన్నారు. ఇంట్లో వుండి చికిత్స పొందుతున్న వారు వాడాల్సిన మందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక వెబినార్‌లో మాట్లాడుతూ ఇంటి దగ్గర రెమ్‌డెసివిర్‌ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ స్పష్టం చేశారు. మరో వైద్యుడు మనీష్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ స్థాయి 94కంటే […]

Continue Reading

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత…

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత… పటాన్ చెరు: పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి లోని కోవిడ్ రోగులకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను డాక్టర్ మల్లెల శ్రీనివాస్ మిత్రబృందం రామచంద్రాపురం మాజీ ఎంపిపి నాలకంటి యాదగిరి యాదవ్ తో కలిసి శనివారం ఆసుపత్రి సూపరిండెంట్ వసుంధర కు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోన సోకిన రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ వాయువు తయారు చేసి అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను (పది లక్షల విలువ) గాంధీ మెడికల్ కాలేజీ 2000 బ్యాచ్ […]

Continue Reading