చిల్లర కేసులతో కోర్టు సమయం వృథా అవుతోంది…

చిల్లర కేసులతో కోర్టు సమయం వృథా అవుతోంది… —సుప్రీంకోర్టు -లెక్కలేనంతగా చిల్లర కేసులు వస్తున్నాయి -వీటివల్ల ప్రధాన కేసులకు సమయాన్ని వెచ్చించలేకపోతున్నాం -కోర్టు పని చేయలేని పరిస్థితి నెలకొంటోంది హైదరాబాద్: చిన్న కేసులు, పనికిమాలిన కేసులు, అల్పమైన కేసుల వల్ల తమ సమయం వృథా అవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల వల్ల కోర్టు కార్యకలాపాలు సజావుగా జరగకుండా ఆటంకం కలుగుతోందని పేర్కొంది. లెక్కలేనంతగా చిల్లర కేసులు వస్తున్నాయని, దీంతో కోర్టు పని చేయలేని పరిస్థితి నెలకొంటోందని […]

Continue Reading

కరోనా విషాదం …. అనాథలైన పిల్లలు

కరోనా విషాదం …. అనాథలైన పిల్లలు -కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 9,346 మంది పిల్లలు -సుప్రీం కోర్టుకు వెల్లడించిన బాలల హక్కుల కమిషన్ -తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన 1,742 మంది చిన్నారులు -తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లలు 7,464 మంది హైదరాబాద్: కరోనా విషాదాన్ని మిగిల్చింది . దేశంలో సెకండ్ వెవ్ వాళ్ళ చాల కుటుంబాలు ఛిద్రమైయ్యాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్ల పరిస్థితి మరింత విషాదం ….. కరోనా కారణంగా 9,346 మంది పిల్లలు తమ తల్లిదండ్రులను […]

Continue Reading

తెలంగాణ లో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు …

తెలంగాణ లో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు … -కొన్ని మినహాయింపులు 3 గంటలు అదనంగా సడలింపు -ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ మ‌రో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్‌.. […]

Continue Reading

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు దిశగా అడుగులు…

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు దిశగా అడుగులు .. -మంచి ఫలితాలు ఇస్తున్న లాక్ డౌన్ -తెలంగాణలో రేపటితో ముగుస్తున్న లాక్ డౌన్ -రేపు కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం హైదరాబాద్: లాక్ డౌన్ వల్ల మంచి ఫలితాలు ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరో 10 నుంచి పదిహేను రోజులు పొడిగించే అవకాశముంది . ఇప్పటికే రెండు దఫాలుగా పొడిగిస్తూ వస్తున్నా ప్రభుత్వం ప్రజలనుంచి , ఫీడ్ బ్యాక్ తీసుకుంది. కఠినంగా అమలు చేస్తున్న […]

Continue Reading

 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి… – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: నియోజక వర్గంలో సూపర్ స్ప్రేడర్ల కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో సూపర్ స్ప్రేడర్ల కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Continue Reading

బిర్యానీలో మసాలా తక్కువైందని కేటీఆర్ కి ట్విట్…

బిర్యానీలో మసాలా తక్కువైందని కేటీఆర్ కి ట్విట్… -అందుకు నేనే చేయగలను బ్రదర్ అంటూ కేటీఆర్ రిప్లయ్ -జొమాటోకు బిర్యానీ ఆర్డర్ చేసిన వ్యక్తి -ఎక్స్ ట్రా మసాలా, లెగ్ పీస్ కోరానన్న వ్యక్తి -అవేవీ లేకుండా బిర్యానీ డెలివరీ ఇచ్చారని ఫిర్యాదు హైదరాబాద్: నెటిజన్ లకుకూడా ఏది ట్విట్ చేయాలో ఏది చేయకూడదో తెలియకుండా ఏదిపడితే అది ట్విట్ చేసి అసలు ఉద్దేశాన్ని దెబ్బతిస్తున్నారు కొందరు నెటిజన్లు .లాంటిదే తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఒక […]

Continue Reading

 మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు…

 మరో వారం రోజులపాటు లాక్‌డౌన్ పొడిగింపు? హైదరాబాద్: రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న లాక్‌డౌన్ మంత్రి మండలిలో చర్చించిన అనంతరం నిర్ణయం 30న కేసీఆర్అధ్యక్షతన  మంత్రి మండలి సమావేశం పలు అంశాలపై చర్చ కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని యోచిస్తోంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈ […]

Continue Reading

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ…!

బీజేపీలోకి ఈటల.. త్వరలోనే బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ…! – నేడే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం – భేటీ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామ హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన బీజేపీ చీఫ్ నడ్డాతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఈ వార్తల నేపథ్యం లో ఆయన బీజేపీ లో […]

Continue Reading

కరోనా కట్టడికి కఠినంగా లాక్ డౌన్ అమలు…

కరోనా కట్టడికి కఠినంగా లాక్ డౌన్ అమలు – పారిశ్రామిక వాడల్లో కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు – ఈ పాస్ తప్పనిసరి – వైద్య శాఖ సమన్వయంతో పగడ్బందీగా కరోనా కట్టడికి కృషి తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పటాన్ చెరు: కరోనా వైరస్ నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు […]

Continue Reading

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…

నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్ లైన్ కి తరచు లీకేజీలు ఏర్పడటం మూలంగా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల […]

Continue Reading