ఘనంగా పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన…

ఘనంగా పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన… – సొంత నిధులతో పోచమ్మ దేవాలయం – విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో సొంత నిధులతో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం […]

Continue Reading

ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం…

ఎండిఆర్ ఫౌండేషన్ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం… – రామచంద్రపురం మైనారిటీ నాయకులు పటాన్ చెరు: ఎండిఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అందరికీ స్ఫూర్తిని ఇస్తున్నాయని రామచంద్రపురం పట్టణ మైనార్టీ నాయకులు అన్నారు. గురువారం ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మాట్లాడుతూ… పౌండేషన్ చేస్తున్న సేవలు తమకు స్ఫూర్తినిస్తూ ఉన్నాయని, తాము కూడా సేవలో ముందుంటామని, ఫౌండేషన్ తో కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు. […]

Continue Reading

నిధుల దుర్వినియోగం అవాస్తవం …

నిధుల దుర్వినియోగం అవాస్తవం … – కర్దనూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మీ పటాన్ చెరు : పటాన్ చెరు మండల పరిధిలోని కర్దనూర్ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని పలువురు వార్డు సభ్యుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సర్పంచ్ భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, ఉప సర్పంచ్ వడ్డే కుమార్ లు అన్నారు. గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కొంతమంది వార్డు సభ్యులు నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించడాని […]

Continue Reading

జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి…

జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి… – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హారిక పటాన్ చెరు: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ హారిక విజయ్ అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని టిఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర […]

Continue Reading

యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది…

యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది… -బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ పటాన్ చెరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ లో పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, యువకులతో కలిసి యోగాసనాలు చేశారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. యోగాతో శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో మనం వ్యాధినిరోధకతను పెంచుకోవడంతో పాటు శారీరకంగా […]

Continue Reading

ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌…

ప్రమాదానికి గురైన మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌… – తప్పిన ప్రమాదం హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. జిల్లాలోని దుద్దెడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, అద్రుష్టవశాత్తు మంత్రి హరీశ్ రావు క్షేమంగానే ఉన్నారు. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌కు అడ్డంగా సడెన్‌గా అడవి పందులు అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా ఉన్న కారు ఆగిపోవడంతో […]

Continue Reading

మాది రైతుప్రభుత్వం..కేసీఆర్

మాది రైతుప్రభుత్వం..కేసీఆర్ –రైతులకు మంచి జరుగుతుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు –సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ పర్యటన –పలు భవనాలకు ప్రారంభోత్సవం –అన్నీ ఆలోచించే రైతుబంధు తీసుకొచ్చామని వెల్లడి –ఒకే రోజు రెండు జిల్లాలలో పర్యటన అధికారుల ఉక్కిరిబిక్కిరి సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ చాల రోజుల తరువాత జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు …. ఒక్క రోజులోనే రెండు జిల్లాలు పర్యటించడం బహుశా ఎన్నకల తరువాత ఇదేనేమో ….. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఇక అధికారులకు ముచ్చమటలే ….. బందో బస్తు […]

Continue Reading

మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యం…

మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యం… పటాన్ చెరు : మానసిక స్థితి సరిగా లేని యువకుడు అదృశ్యమైన సంఘటన పటాన్చెరు మండల పరిధిలో చోటుచేసుకుంది.యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… పెదకంజర్ల గ్రామానికి చెందిన అశోక్ శనివారం ఉదయం గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు తన కుమారుడు అజయ్ తో బయలుదేరాడు. ఈ క్రమంలో అశోక్ ముందు వెళుతుండగా అతని వెనకాల కుమారుడు అజయ్ గొడుగు పట్టుకొని నడుచుకుంటూ కొద్ది దూరం […]

Continue Reading

రేపటి నుండి తెరుచుకొనున్న శిల్పారామం…

రేపటి నుండి తెరుచుకొనున్న శిల్పారామం… హైదరాబాద్: కాంక్రీట్ జంగిల్ గా మారిన శిల్పారామం నగర వాసులు పల్లె అందాలతో, గ్రామీణ వాతావరణంతో అలరించేది. కానీ లాక్ డౌన్ వల్ల గత కొన్ని రోజులుగా సందర్శకులను అనుమతిoచలేరు.తెలంగాణ లో లాక్ డౌన్ పూర్తి స్థాయి లో ఎత్తి వేసిన నేపధ్యం లో మాదాపూర్ లో నెలకొని ఉన్న శిల్పారామం సందర్శకుల కోసం సోమవారం నుండి తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. పచ్చని ప్రకృతి అందాలతో , కొత్తగా రకరకాల […]

Continue Reading

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం… హైదరాబాద్: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున రామచంద్రపురం కాచిరెడ్డిపల్లి వాస్తవ్యులు వడ్ల నాగరాజు చారి తండ్రి వడ్ల ప్రభు చారి అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు, వడ్ల ప్రభు చారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి […]

Continue Reading