17 వ తిరుమల మహా పాదయాత్ర…

తిరుమల పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ… పటాన్ చెరు: కరోనా మహమ్మారి తగ్గి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండా లని , సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలని శ్రీవేంకటేశ్వర స్వామి భక్తబృం దం ఆధ్వర్యంలో తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు సీసాల రాజు ముదిరాజ్ తెలిపారు. 17 వ తిరుమల మహా పాదయాత్ర… బుధవారం పట్ట ణంలోని జేపీ కాలనీలో 17 వ తిరుమల మహా పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు . ఆయన మాట్లాడుతూ ఈ […]

Continue Reading

బీసీ బంద్ ప్రకటించాలని తహసీల్దార్ కి వినతి …

బీసీ బంద్ ప్రకటించాలని తహసీల్దార్ కి వినతి … రామచంద్రాపురం : రాష్ట్రoలో ఉన్న బీసీ కులాల వారందరికీ బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం రోజు సంగారెడ్డి జిల్లా… రామచంద్రాపురం ఎమ్మార్వో శివ కుమార్ కు బీసీ సంఘం సంగారెడ్డి జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా […]

Continue Reading

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త…

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త… పటాన్ చెరు: ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో ఓ భర్త భార్యను తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సిఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మేకవేల్ రాయి కొట్టే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన భార్య రాజేశ్వరి ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న మేక […]

Continue Reading

చీకట్లు అన్నచోట వెలుగులు నింపాం – మంత్రి కేటీఆర్

చీకట్లు అన్నచోట వెలుగులు నింపాం – మంత్రి కేటీఆర్ -1.39 లక్షల సర్కారు ఉద్యోగాలిచ్చాం – ప్రైవేటు రంగంలో 2.2 లక్షల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు , 15 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి – రైతుబంధు , మిషన్ భగీరథ – కాకతీయ దేశానికే ఆదర్శం – దళితబంధు అమలుచేసి తీరతాం. – ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా తెలంగాణ – ఏడేళ్ళలో 230 కోట్ల మొక్కలు నాటాం. – దారిద్ర్య రేఖకు దిగువన ఎవరూ లేకుండా […]

Continue Reading

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదు ….

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేదే లేదు …. – అధికారులు అడ్డుకోబోయిన నాయకులు హైదరాబాద్ : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్ డివిజన్ లో గల మార్తాoడ నగర్ లో నిర్మాణం పూర్తయిన అక్రమ నిర్మాణాలను, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ల లో రెండు, మూడు, నాలుగు స్లాబ్ లు, గోడలను జేసీబీ, గ్యాస్ కట్టర్లత్ కూల్చి వేశారు. జి.హెచ్.ఎం.సి, అధికారులు రామచంద్రాపురం ఏసీపీ, స్వామి నాయక్, శేరిలింగంపల్లి ఏసీపీ స్వప్న రెడ్డి, సెక్షన్ ఆఫీసర్ లు […]

Continue Reading

గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు…

గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు… హైదరాబాద్: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆర్ కేస్ కళానిలయం గురువర్యులు సుందరి రవి చంద్ర శిష్య బృందం చే గురువులందరికి “గురు వందన” భరతనాట్య ప్రదర్శనతో సమర్పించారు.గురువు త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ ల జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణు మూర్తి ల రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలను, సద్గుణాలను ఎలా పొందాలో నేర్పే వారు గురువులు. అలంటి […]

Continue Reading

రాజ్ కుమార్ జ్ఞాపకార్ధం వృద్దులకు పండ్లు పంపిణీ…

రాజ్ కుమార్ జ్ఞాపకార్ధం వృద్దులకు పండ్లు పంపిణీ… హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు బిక్షపతి యాదవ్ కుమారుడు కీర్తిశేషులు మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.కె.వై టీమ్ సభ్యులు మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ . ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్. గంగారం మల్లేష్ జాజిరావు శీను. రేపాన్ […]

Continue Reading

నీటి సమస్య తీర్చడానికి ప్రణాళికలు…

నీటి సమస్య తీర్చడానికి ప్రణాళికలు… శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ లోని మక్తలో ఎస్సి బస్తీలో ఉన్న నీటి సమస్య గురించి అధికారులు దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.మియాపూర్ బిజెపి డివిజన్ నాయకులు మక్త విలేజ్ లోని నీటి సమస్య గురించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అధికారులు స్థానికంగా ఉన్న సమస్యలపై అధ్యయనం చేయడానికి, బస్తీలో పైప్ లైన్ వేయడానికి గల మార్గం, కనెక్షన్ పాయింట్స్ ని చూసుకోవడం జరిగిందని బీజేపీ స్థానిక బీజేపీ […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడులు, అక్రమ కేసులు ఆపాలి…

కాంగ్రెస్ పార్టీ నాయకుల పై దాడులు, అక్రమ కేసులు ఆపాలి… – ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష పటాన్ చెరు: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల మీద దాడులు అక్రమ కేసులు ఆపాలని సర్పంచ్ లు. ఎంపీటీసీ లకు నిధులు కేటాయించాలని మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన అమీన్ పూర్ మండల […]

Continue Reading

రోడ్డు నిర్మాణంలో పాలకులు విఫలం…

రోడ్డు నిర్మాణంలో పాలకులు విఫలం… – కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్‌చెరు: గత ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన బీరంగూడ – కిష్టారెడ్డిపేట వెళ్లే రహదారిని నిర్మించడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో విఫలం అయ్యారని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం రోడ్డు పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… […]

Continue Reading