త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం…

త్వరలో గ్యాస్, డీజిల్ స్మశాన వాటిక ప్రారంభం…. – ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరు: 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో జిహెచ్ఎంసి నిధులతో పటాన్ చెరు పట్టణ శివారులోనీ చిన్న వాగు సమీపంలో నిర్మించిన గ్యాస్, డీజిల్ స్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయంలో స్మశానవాటిక నిర్వహణపై కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. మనిషి తన […]

Continue Reading

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్….

వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్…. హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజు లక్షల సంఖ్య లో కేసులు , వందల సంఖ్య లో మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోపక్క 45 ఏళ్ల పైబడిన వారికీ వాక్సిన్ అందజేస్తున్నప్పటికీ కేసులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారికీ ఫ్రీ వాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర తో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 01 వ తేదీ […]

Continue Reading

వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు…

 వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు… – శ్రీ రామలింగేశ్వర ఆలయంలో హనుమాన్ కి ప్రత్యేక పూజలు పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణం టోల్ గేట్ సమీపంలోని మంజీర క్యాంపస్ లోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో కొలువైన హనుమాన్ కి ఆలయ అర్చకులు బస్వరాజ్,మహేష్ ,గణేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ కి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో ఆర్జిత సేవలు […]

Continue Reading

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…

అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు … – జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ పటాన్ చెరు: అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ హెచ్చరించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామపంచాయతీ పరిధిలో మూడవరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేతలను డీఎల్పీఓ సతీష్ రెడ్డి, ఇంద్రేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ ల తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి […]

Continue Reading

ప్రభుత్వం పై నిందలు మోపడం సరికాదు…

ప్రభుత్వం పై నిందలు మోపడం  సరికాదు.. – వాశిలి చంద్రశేఖర్ ప్రసాద్ శేరిలింగంపల్లి : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ప్రభుత్వం పై నిందలు మోపడం మాని, తప్పనిసరిగా ఎవరికివారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రముఖ సామాజిక వేత్త, టీఆరెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యంగా తెలంగాణలో […]

Continue Reading

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం..

డాక్టర్ కేర్ కోవిద్ కేర్ మెడిసిన్ ను ఆవిష్కరించిన బిగ్ బాస్ ఫేం… అషు రెడ్డి హైదరాబాద్: ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుందని డాక్టర్ కేర్ హోమియోపతి ఛైర్మన్ డాక్టర్ ఏ.ఎం.రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ దస్పల్లా హోటల్ లో డాక్టర్ కేర్ కోవిద్ కేర్ పేరుతో రూపొందించిన మెడిసిన్ ను వర్థమాన నటి అషురెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు . ప్రివెంటివ్ కేర్, క్యూరెటివ్ కేర్ , పోస్ట్ కోవిద్ […]

Continue Reading

హనుమంతుడి ఆశీస్సులు రాష్ట్రా ప్రజలందరి పై ఉండాలి…

 హనుమంతుడి ఆశీస్సులు రాష్ట్రా ప్రజలందరి పై ఉండాలి… – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ హైదరాబాద్: హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గంగారాం హనుమాన్ దేవాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…  వీర హనుమాన్ కరుణా కటాక్షాలు, ఆశీస్సులు రాష్ట్ర, దేశ ప్ర‌జ‌ల‌పై […]

Continue Reading

గీతం స్కాలర్ రమాదేవికి డాక్టరేట్….

గీతం స్కాలర్ రమాదేవికి డాక్టరేట్…. హైదరాబాద్: సవరించిన ఏరియా జనరేషన్ టెక్నిక్ తో సమర్థవంతమైన చిత్రాన్ని ఆవిష్కరించడంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం పరిశోధక విద్యార్థిని వి.రమాదేవిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.మంజునాథాచారి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . […]

Continue Reading

హనుమంతుడికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే…

హనుమంతుడికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే… పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని చైతన్య నగర్ కాలనీ సమీపంలోని హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్,ఎమ్మెల్యే సోదరుడు మధు, టిఆర్ఎస్ నాయకులు బాయికాడి విజయ్, నర్ర బిక్షపతి లతో కలిసి హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జయంతి వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.

Continue Reading

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి… హైదరాబాద్: కరోనా సమయంలోనూ ప్రభుత్వ శాఖ లతో సమానంగా విధులు నిర్వహించిన జర్నలిస్టు లకు ఎలాంటి సహాయం చేయకపోవటం శోచనీయమని  బిజెపి ఓబీసీ మోర్చా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గడిల శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా లో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు… ప్రైవేట్ ఉపాధ్యాయులతో ,పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఆదుకున్న […]

Continue Reading