గీతం అధ్యాపకుడు ఆరిఫ్ మొహమ్మద్కు డాక్టరేట్ ‘…
మనవార్తలు , పటాన్ చెరు: రక్షిత క్లౌడ్ కంప్యూటింగ్ వాతావరణం కోసం విశ్వసనీయ కంప్యూటింగ్ టెక్నాలజీ’పై పరిశోధన , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరిఫ్ మొహమ్మద్ అబ్దుల్ను డాక్టరేట్ వరించింది . ఒరిస్సా , సంబల్పూర్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ సుదర్శన్ జేనా , హెదరాబాద్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ ప్రొఫెసర్ ఎం.బాలరాజులు […]
Continue Reading