పి ఆర్ కె ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పoపిణి

మనవార్తలు ,శేరిలింగంపల్లి : తమకున్న దాంట్లో పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన పోల రంగనాయకమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు చందానగర్ లోని సాయిబాబా దేవాలయం వద్ద ఉన్న యాచకులకు ట్రస్ట్ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో కూడా పేదలకు అనేక సేవాకార్యక్రమాలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పలువు కోరుతున్నారు.

Continue Reading

నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

మనవార్తలు, కూకట్ పల్లి : నిజాం పెట్ మున్సిపాలిటి పరిధిలో అభివృద్ధి పనుల పై అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ శంకరయ్య అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ 2022-23 అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,చెరువులు,ఫుట్ పాత్ మరియు పార్క్ ల అభివృద్ధి,10శాతం పచ్చదనం పరిశుభ్రత కు,అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పలు నిర్మాణ అభివృద్ధి పనులు,మరియు పలు మౌలిక సదుపాయాల […]

Continue Reading

ఆస్రా ఫాతిమాకు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు: బిల్ట్ , ఆపరేట్ , ట్రాన్స్ఫర్ ( బీవోటీ ) ప్రాజెక్టులలో ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్ ( ఏఎన్ఎన్ ) ని ఉపయోగించి నిర్మాణ వివాదాన్ని ప్రభావితం చేసే కారణాలపై అధ్యయనం , విశ్లేషణ , దానికి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని ఆప్రా ఫాతిమాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ […]

Continue Reading

కోవిడ్ వాక్సిన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో అక్షయపాత్ర సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ టీకా కార్యక్రమాన్ని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పట్ల ఎవరు ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ […]

Continue Reading

పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం_ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మానసిక ప్రశాంతతకు నిలయాలు దేవాలయాలు మనవార్తలు , పటాన్ చెరు నియోజకవర్గం లోని పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం అందించడంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గొల్ల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ, హోమం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

Continue Reading

షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైన బాధితులకు ఆర్ కె వై టీమ్ ఆర్థిక సాయం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న బట్టలు, నీత్యవసర వస్తువులు, పూర్తిగా దగ్ధమై పోయిన విషయం తెలుసుకున్న ఆర్ కె వై టీమ్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించారు. కూలి పనులు చేస్తూ జీవిస్తున్న నీరు పేద కుటుంబం పై ఇలా విద్యుత్ షాక్ తో సర్వం కోల్పోవడం విచారకరమని, అధైర్య పడొద్దని మేము […]

Continue Reading

నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటు :బిజెపి జిల్లా నాయకులు టీ. రవీందర్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశామని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంకలు గుద్దుకుంటున్నరు అయితే నిజంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఎంతో ముందుకు పోయింది,ప్రపంచ దేశాలలో నెంబర్వన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలో ఉండి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేయమని కార్యకర్తలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన […]

Continue Reading

వీరబద్రియ కులస్తులకు ఆత్మగౌరవం భవనం మంజూరు చేయండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతి మనవార్తలు ,పటాన్చెరు రాష్ట్రంలోని వీరబద్రియ కులస్తుల కోసం ఆత్మగౌరవ భవనం మంజూరు చేయాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో వీరబద్రియ కమిటీ బృందం బుధవారం రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లోని అన్ని కులాలవారికి ఆత్మగౌరవ భవనం […]

Continue Reading

షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన ఇంటిని పరిశీలించి ఆర్థిక సాయం అందజేసిన_రవి కుమార్ యాదవ్

మనవార్తలు ,శేరిలింగంపల్లి : మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న బట్టలు, నీత్యవసర వస్తువులు, పూర్తిగా దగ్ధమై పోయిన విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. తన ఆర్. కే .వై టీమ్ ద్వారా కావాల్సిన అత్యవసర వస్తువులను దగ్గరుండి వారికి సమకూర్చాలని […]

Continue Reading

పీసీ ప్రవీణ్ కుమార్ కు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు: ఎస్ఆర్ఆర్ స్ట్రక్చర్లతో ఎల్ యాంటెన్నా రూపకల్పన , వినియోగాలపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి పీసీ ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ పి.త్రినాథరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . నూతన […]

Continue Reading