నారాయణఖేడ్ సభను విజయవంతం చేద్దాం_రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

_సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం తో నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీళ్లు _పటాన్చెరు నియోజకవర్గం టార్గెట్ పదివేలు మనవార్తలు , పటాన్ చెరు: ఈనెల 21వ తేదీన నారాయణఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల మంది కార్యకర్తలు తరలి రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా […]

Continue Reading

శివాజీ జీవితమే ఓ ప్రేరణ… గీతమ్ ఘనంగా శివాజీ మహరాజ్ 392 వ జయంతి

మనవార్తలు , పటాన్ చెరు: ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవితం మనందరికీ ఓ ప్రేరణ అని గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ . శివప్రసాద్ అన్నారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శివాజీ 392 వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు . ప్రాంగణంలో నెలకొల్పిన శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలు చల్లి నివాళి అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , శివాజీ మహరాజ్ 1630 ఫిబ్రవరి […]

Continue Reading

ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఆరోగ్య తెలంగాణలో మరో ముందడుగు మనవార్తలు , పటాన్ చెరు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయం ఆవరణలో పటాన్చెరు మండలంలో విధులు నిర్వర్తిస్తున్న 62 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ […]

Continue Reading

గీతం అధ్యాపకుడు ఆరిఫ్ మొహమ్మద్కు డాక్టరేట్ ‘…

మనవార్తలు , పటాన్ చెరు: రక్షిత క్లౌడ్ కంప్యూటింగ్ వాతావరణం కోసం విశ్వసనీయ కంప్యూటింగ్ టెక్నాలజీ’పై పరిశోధన , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరిఫ్ మొహమ్మద్ అబ్దుల్ను డాక్టరేట్ వరించింది . ఒరిస్సా , సంబల్పూర్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ సుదర్శన్ జేనా , హెదరాబాద్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ ప్రొఫెసర్ ఎం.బాలరాజులు […]

Continue Reading

సర్వహరిత ప్రాంగణంగా జ్యోతి విద్యాలయ హై స్కూల్

– బాస్కెట్ బాల్ కోర్ట్ ప్రారంభం. – క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దడానికి శ్రీకారం విద్యతో పాటు. విభిన్న క్రీడల్లో , ఇతర రంగాల్లోను విద్యార్థులను తీర్చిదిద్దడానికి బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ సీ బీ ఎస్ సి హై స్కూల్ శ్రీకారం చుట్టిందని, అందుకు. కొందరు పూర్వ విద్యార్థులు చక్కటి తోడ్పాటును అందిస్తున్నారని స్కూల్ ఫాదర్,కరస్పాండెంట్ ఆంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ లు అన్నారు. పూర్వ విద్యార్థులు పూర్ణిమా రాఘవేంద్ర […]

Continue Reading

దేశంలోనే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ – చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్‌చెరు: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక హనుమంతుని గుడి లేని గ్రామం, సంక్షేమ పథకాలు అందని ఇల్లులేవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారని అందుకే ఆయన దేశంలో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడని చిట్కుల్ గ్రామ సర్పంచ్ మధు ముదిరాజ్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం మూడు రోజుల పండగగా నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామం నుంచి సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎంఎం యువసేన, తెరాస నాయకులు కలిసి […]

Continue Reading

కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీ లు, రామచంద్రపురం, భారతి నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ […]

Continue Reading

గీతమ్ రేడియోకెమిస్ట్రీపై జాతీయ కార్యశాల….

మనవార్తలు , పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ఆధ్వర్యంలో ఏప్రియల్ 4-8 తేదీలలో ‘ రేడియోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ‘ అనే అంశంపై ఐదురోజుల జాతీయ కార్యశాలను నిర్వహించనున్నట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ టి.విశ్వం , డాక్టర్ నరేష్ కుమార్ కటారీలు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . భారతీయ అణు రసాయన శాస్త్రవేత్తల సంఘం ( ఐఏఎన్సీఏఎస్ ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ 102 వ వర్క్షాప్లో […]

Continue Reading

రెండో రోజు కొనసాగిన ఈ శ్రామ్ కార్డుల నమోదు

మనవార్తలు , శేరిలింగంపల్లి : పేద కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రామ్ కార్డులకు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని బీజేపీ నాయకులు గుండె గణేష్ ముముదిరాజ్ అన్నారు. మియపూర్ డీవిజన్ పరిధిలోని మక్తాలో ఏర్పాటు చేసిన నమోదు ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మంచి స్పందన వస్తుందని, ఇంకా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. బీజేపీ ఆ బాధ్యతను తీసుకుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధానకార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, […]

Continue Reading

మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి_సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య

– మార్చి 28,29 లలో సమ్మె మనవార్తలు , పటాన్ చెరు: మోడీ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కే రాజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల పార్లే కార్మికుల గేట్ మీటింగ్ లో రాజయ్య మాట్లాడుతు కార్మిక పోరాటాలతో హక్కులు సాధించుకోవచ్చని, మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు విడనాడాలని, మోడీ విధానాల పైన దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికులను బానిసలుగా కాకుండా […]

Continue Reading